పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రానికి చెందిన రౌతు రష్మిక (7) చికిత్స పొందుతూ మృతిచెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రౌతు రాజు, మౌనికకు కూతురు రష్మిక, కొడుకు రిత్విక్ ఉన్నారు. రష�
నిలోఫర్ దవాఖాన కొత్త సూపరింటెండెంట్గా డా. విజయ్కుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. మొన్నటి వరకు సూపరింటెండెంట్గా పనిచేసిన డా.రవికుమార్పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడంతో ఆ బాధ్యతలను డా.విజయ్క�
Niloufer Hospital | చిన్నపిల్లలు, ప్రసూతి దవఖానగా పేరొందిన నీలోఫర్ దవఖాన భవనాలను అనుసంధానం చేస్తూ జీహెచ్ఎంసీ నిర్మించిన పుట్ ఓవర్ బ్రిడ్జ్ నిరుపయోగంగా మారాయి.
నీలోఫర్ దవాఖానలో నెల రోజుల పసికందు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఘటన జరిగిన 24 గంటల్లోపు నిందితులను గుర్తించి నెల రోజుల పసికందును తల్లి చెంతకు చేర్చారు. ఆదివారం నాంపల్లి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విల�
హైదరాబాద్లోని నిలోఫర్ దవాఖానలో శనివారం పసికందు కిడ్నాప్ కాగా పోలీసులు రంగంలోకి దిగి ఆరు గంటల్లోనే శిశువును తల్లి ఒడికి చేర్చారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా.. సంగారెడ్డి జిల్లా జహ�
Niloufer Hospital | హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని ల్యాబ్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఆస్పత్రి పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక �
నిలోఫర్ దవాఖానలో కొందరు అధికారుల నిర్వాకం వల్ల లిఫ్ట్ ఆపరేటర్గా పని చేసిన వ్యక్తి ఏకంగా హెల్త్ ఇన్స్పెక్టర్ అయ్యారు. అర్హత లేకున్నా, నిబంధనల విరుద్ధంగా వచ్చిన పదోన్నతిపై వివరాల్లోకి వెళితే.. కోటే�
గులియన్బేరీ సిండ్రోమ్(జీబీఎస్) వ్యాధి బారిన పడుతున్న చిన్నారులకు నిలోఫర్ వైద్యులు ప్రాణం పోస్తున్నారు. ఎంతో ఖరీదైన ఈ వ్యాధి చికిత్సను ఉచితంగా అందిస్తున్నారు.
COVID | హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో మరో కరోనా కేసు నమోదైంది. ఆరు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో నీలోఫర్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. అయితే, పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉ
coronavirus | నీలోఫర్ ఆస్పత్రిలో తొలి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రిలో 15 నెలల చిన్నారికి కొవిడ్-19 సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల పాప నాలుగైదు రోజులుగా తీవ్ర జ�
Niloufer Hospital | హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో అపహరణకు గురైన ఆరు నెలల బాలుడి కథ సుఖాంతమైంది. కిడ్నాప్ అయిన చిన్నారి నిజామాబాద్లో క్షేమంగా ఉన్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. బాలుడిని ఎత్తుకెళ్లిన
నిలోఫర్ దవాఖానలో ఆరు నెలల బాలుడు అపహరణకు గురయ్యాడు. శుక్రవారం నాంపల్లి ఇన్స్పెక్టర్ అభిలాష్ తెలిపిన కథనం ప్రకారం.. గండిపేట చౌరస్తాలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో సెక్యూరిటీ గార్డులుగా జీవనం సాగిస్తున్న �