Niloufer Hospital | నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్న పిల్లల్ల వార్డులను మంత్రి హరీశ్రావు సంద
జన్యులోపం కారణంగా చర్మం పగిలిపోయి, రక్తపు చారలతో ఒక శిశువు నిలోఫర్ దవాఖానలో జన్మించింది. సదరు మహిళకు గతంలో జన్మించిన బిడ్డ కూడా ఇదే జన్యులోపంతో జన్మించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వ