coronavirus | నీలోఫర్ ఆస్పత్రిలో తొలి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రిలో 15 నెలల చిన్నారికి కొవిడ్-19 సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల పాప నాలుగైదు రోజులుగా తీవ్ర జ�
Niloufer Hospital | హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో అపహరణకు గురైన ఆరు నెలల బాలుడి కథ సుఖాంతమైంది. కిడ్నాప్ అయిన చిన్నారి నిజామాబాద్లో క్షేమంగా ఉన్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. బాలుడిని ఎత్తుకెళ్లిన
నిలోఫర్ దవాఖానలో ఆరు నెలల బాలుడు అపహరణకు గురయ్యాడు. శుక్రవారం నాంపల్లి ఇన్స్పెక్టర్ అభిలాష్ తెలిపిన కథనం ప్రకారం.. గండిపేట చౌరస్తాలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో సెక్యూరిటీ గార్డులుగా జీవనం సాగిస్తున్న �
త్తాపూర్ ప్రాంతానికి చెందిన సాయికుమార్ పాత్రికేయుడు. అతడి భార్య గర్భం దాల్చడంతో సురక్షిత ప్రసవం కోసం కార్పొరేట్ దవాఖానను ఆశ్రయించాడు. ప్రతి నెలా పరీక్షలు చేయించి అవసరమైన చికిత్స ఇప్పిస్తున్నాడు.
Niloufer Hospital | గుండె సమస్యలు అంటేనే క్లిష్టమైనవి. అందులోనూ చిన్నారుల గుండె సమస్యలంటే చెప్పనవసరం లేదు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంత్రి హరీశ్రావు చొరవతో నిరుడు జనవరిలో �
పౌష్టికాహార లోపంతో బక్కచిక్కిపోయి.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే చిన్నారులకు సరికొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నది నిలోఫర్ ఆస్పత్రి. వివిధ కారణాలతో తక్కువ బరువుతో జన్మించడం, ఇతర అనారోగ్య సమస్యలున్న
Niloufer Hospital | ప్రాణాంతకమైన వ్యాధుల్లో హిమోఫీలియా ఒకటి. వంశపార్యపరంగా 70% మందికి, ఆకస్మిక జన్యుమార్పిడి వల్ల 30% మందికి వచ్చే ఈ వ్యాధికి పూర్తిస్థాయి చికిత్స లేదు. జీవితాంతం మందులు వాడాల్సిందేనని వైద్య నిపుణులు స�
Minister Harish Rao | హైదరాబాద్ : నిమ్స్( NIMS ), నిలోఫర్( Niloufer ) ఆస్పత్రిలో పసి పిల్లలకు హార్ట్ సర్జరీలు( Heart Surgeries ) నిర్వహించి, వారి ప్రాణాలను కాపాడిన బ్రిటన్ వైద్య బృందానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ర�
ఆడపిల్ల పుట్టిందని పేగు బంధాన్ని మరిచిన కన్నవారు.. కండ్లు కూడా తెరవని పసికందును వీధిన పడేశారు. గాయాలతో ఉన్న ఆ పసికందును గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కరోనా మహమ్మారి తర్వాత మీజిల్స్ (తట్టు) చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇప్పటికే దేశంలోని బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్రలో తట్టు కేసులు నమోదయ్యాయి. ముంబైలో 13 కేసులతోపాటు ఒక మరణం కూడా నమోదైంది. ఈ నేప�
చలికాలం వణికిస్తుంది. భయపెడుతుంది. పిల్లల విషయానికి వచ్చేసరికి కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ మారుతుంది. న్యుమోనియాకు దారితీస్తుంది. అలా నేరుగా శ్వాసకోశ వ్యవస్థ పై దాడికి తెగబడుతుంది. ఈ వ్యాధికి అడ్డుకట్
హైదరాబాద్ : నాణ్యమైన, అధునాతనమైన వైద్య సేవలను పేదలకు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ఏకంగా రూ. 11,237 కోట్లు నిధులు కేటాయించారని వైద్యారోగ్య శాఖ మంత్రి హ�
నిలోఫర్లో త్వరలో అందుబాటులోకి పిల్లల కోసం త్వరలో కార్డియాలజీ విభాగం థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధం సీటీ స్కాన్, స్కిల్ ల్యాబ్ ప్రారంభంలో వైద్యారోగ్య మంత్రి హరీశ్రావు హైదరాబాద్ సిటీబ్యూరో,