మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఇప్పటికే కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకున్న నిఖత్..బుధవారం జరిగే 52 కిలోల సెమీస్�
ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ జోరు కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా మట్టికరిపించడమే లక్ష్యంగా దూసుకెళుతున్నది. సోమవారం జరిగిన వేర్వేరు క్వార
మహిళల ప్రపంచ చాంపియన్షిప్ ఇస్తాంబుల్: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ (52 కేజీలు) క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. ఇస్తాంబుల్ వేదికగా ఆదివారం జరిగిన ప్రిక�
ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ అదిరిపోయే శుభారంభం చేసింది. బుధవారం జరిగిన 52 కిలోల తొలి బౌట్లో నిఖత్ 5-0 తేడాతో హెరెరా అల్వెరెజ్(మెక్సికో)పై అద్భుత విజయం సాధ�
న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో నీతు (48 కేజీలు) శుభారంభం చేసింది. ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న మెగాటోర్నీలో నీతు.. రొమేనియాకు చెందిన వెటరన్ బాక్సర్ స్టెలుటాపై విజయం సాధించి ప్రి�
టెక్నికల్గా బాగా మెరుగయ్యాను మీడియాతో రాష్ట్ర యువ బాక్సర్ న్యూఢిల్లీ: రానున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో సత్తాచాటుతానని యువ బాక్సర్ నిఖత్ జరీన్ ధీమా వ్యక్తం చేసింది. ఇస్తాంబుల్ వే�
నిజామాబాద్ : నాలుగో సారి ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్కు జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ ఎంపికయ్యారు. మే 6 నుంచి 21 వరకు జరిగే ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్కు ఇస్తాంబుల్ బయలుదేరిన 12 మంది ఇండియ�
శంషాబాద్ రూరల్, మార్చి 18: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్కు శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీలో జరిగిన ట్రయల్స్లో ప్రత్యర్థులపై అద్భుత విజయాలు సొంతం చేసుకున్న నిఖత్
టోక్యో ఒలింపిక్స్లో బాక్సింగ్లో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బోర్గోహెయిన్.. ఏసియన్ గేమ్స్లో పాల్గొనే బృందంలో చోటు దక్కించుకుంది. ఆమెతోపాటు జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ మాజీ విన్నర్ నిఖత్ జరీన్ కూడ
హైదరాబాద్ : తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో స్వర్ణ పతకంతో మెరిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. జరీన్కు ట్విటర్ వేదికా శుభాకాంక్ష�
తెలంగాణ స్టార్ బాక్సర్కు స్వర్ణం స్ట్రాంజా స్మారక టోర్నీ అకుంఠిత దీక్షకు.. కఠోర శ్రమ తోడైతే.. విజయం దానంతటదే వెతుక్కుంటూ వస్తుందని తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి నిరూపించింది. 2019 స్ట్రాంజా స
స్ట్రాంజా మెమోరియల్ టోర్నీ సోఫియా: స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో భారత బాక్సర్లకు కఠిన డ్రా ఎదురైంది. ఆదివారం మొదలైన టోర్నీలో మొత్తం 36 దేశాల నుంచి 450 మందికి పైగా బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు. 1950లో మొదలై�
స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత బృందంలో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ (52 కేజీలు) చోటు దక్కించుకుంది. బల్గేరియా వేదికగా జరుగుతున్న మెగా టోర్నీ కోసం మన దేశం నుంచి 17 మంది బాక్సర్
న్యూఢిల్లీ: జాతీయ బాక్సింగ్ శిక్షణా శిబిరానికి రెండు వేర్వేరు జట్లను గురువారం ఎంపిక చేశారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ సన్నాహకాల్లో భాగంగా 13 రోజుల పాటు జరిగే శిబిరానికి రాష్ట్ర యువ బాక్సర్ నిఖత్ జర�
జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్ హిస్సార్: జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ (52 కేజీలు) పసిడి పతకం కైవసం చేసుకుంది. వరుస విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లిన నిఖత్.. బు�