న్యూఢిల్లీ: సమాజంలో ఆడ పిల్లల పట్ల తల్లిదండ్రుల మనస్తత్వం మారాలని ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ అంది. టర్కీ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో పసిడి పతకం సాధించిన తొలి �
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో నిఖత్ జరీన్ స్వర్ణం నెగ్గడం రాష్ర్టానికి, దేశానికి గర్వకారణమని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జరీన్ భవిష్యత్ లక్ష్యాలకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు �
హైదరాబాద్ : టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో తెలంగాణకు చెందిన క్రీడాకారిణి నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం
ఇలాంటి కట్టుబాట్ల నుంచి బయపడేసి.. తన కూతురిని స్వేచ్ఛగా ఎదగనివ్వాలనుకున్నాడు ఓ తండ్రి.. ఖాన్దాన్, ఆజువాలే, బాజువాలే అని చూడకుండా.. ఆమె ఆలోచనలకు రెక్కలిచ్చాడు! తండ్రి ఇచ్చిన ధైర్యం.. కోచ్లిచ్చిన శిక్షణతో
Nikhat Zareen | ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ట్వ�
చరిత్ర సృష్టించిన నిజామాబాద్ బిడ్డ ఖలీల్వాడి, మే 19: ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ బిడ్డ సత్తా చాటింది. ప్రతిష్ఠాత్మక టైటిల్ గెలిచిన తొలి తెలుగు మహిళగా నిలిచింది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చ�
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్గా అవతరించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. భారతదేశం అంతా ఆమె విజయానికి సంతోషిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల�
హైదరబాదీ బాక్సర్ నిఖత్ జరీన్.. వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో విజయం సాధించి బంగారు పతకం సాధించింది. థాయ్ల్యాండ్కు చెందిన జిట్పాండ్ జుటమాస్తో జరిగిన �
ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ అదరగొట్టింది. తాను బరిలోకి దిగనంత వరకే ఒక్కసారి పోటీకి దిగితే ప్రత్యర్థికి చుక్కలే అన్న రీతిలో చెలరేగింది. పవర
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో హైదరబాదీ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తా చాటింది. సెమీ ఫైనల్లో బ్రెజిల్ బాక్సర్పై సునాయాస విజయం సాధించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో చాలా కాన్ఫిడెంట్గా కనిపిం�
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఇప్పటికే కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకున్న నిఖత్..బుధవారం జరిగే 52 కిలోల సెమీస్�
ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ జోరు కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా మట్టికరిపించడమే లక్ష్యంగా దూసుకెళుతున్నది. సోమవారం జరిగిన వేర్వేరు క్వార
మహిళల ప్రపంచ చాంపియన్షిప్ ఇస్తాంబుల్: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ (52 కేజీలు) క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. ఇస్తాంబుల్ వేదికగా ఆదివారం జరిగిన ప్రిక�
ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ అదిరిపోయే శుభారంభం చేసింది. బుధవారం జరిగిన 52 కిలోల తొలి బౌట్లో నిఖత్ 5-0 తేడాతో హెరెరా అల్వెరెజ్(మెక్సికో)పై అద్భుత విజయం సాధ�