వలసదారుల విషయంలో యూకే ప్రభుత్వం కఠినమైన ఆంక్షలకు తెరలేపింది. వీసా గడువు దాటి తమ దేశంలో ఉంటున్న 20,706 మంది భారతీయులను స్వదేశానికి పంపుతామంటూ హెచ్చరికలు జారీచేసింది.
Boat Capsizes | పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియా (Nigeria)లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ పడవ బోల్తా పడింది (Boat Capsizes). ఈ ఘటనలో 40 మంది గల్లంతయ్యారు (40 Missing).
నైజీరియా దేశం నైగర్ రాష్ట్రంలోని మోక్వా పట్టణంలో భారీ వరదలతో మరణించినవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. శనివారం నాటికి మృతుల సంఖ్య 151కి చేరినట్టు అధికారులు తెలిపారు.
Drugs | నైజీరియా నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్ను హైదరాబాద్ నగరంలో విక్రయించడానికి వచ్చిన వ్యక్తితో పాటు కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తిని అరెస్టు చేసి... వారి వద్ద 13 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నా�
ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్లో సోమవారం పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా.. పటిష్ట న్యూజిలాండ్ను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో నైజీరియా 2 పరుగుల తేడాతో గెలి�
పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాలో ఓ పెట్రోల్ ట్యాంకర్ (Fuel Tanker) పేలడంతో 77మంది మరణించారు. సెంట్రల్ నైజీరియాలోని నైజర్లో ఉన్న సులేజా ప్రాంతంలో కొంతమంది ఓ ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్లోకి జనరేటర్ ఉపయోగించి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నైజీరియా తన రెండో అత్యున్నత జాతీయ పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైగర్'తో సత్కరించింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఈ పురస్కారాన్ని అత్యంత వినమ్రతత�
మూడు దేశాల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భారత్ నుంచి బయలుదేరారు. నవంబర్ 21 వరకు నైజీరియా, బ్రెజిల్, గయాన దేశాల్లో ఐదు రోజుల పాటు పర్యటిస్తారు.
ఆఫ్రికా దేశం నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం అర్ధరాత్రి జిగావా రాష్ట్రం మజియా పట్టణం వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది.
Tanker Blast | నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 94 మంది దుర్మరణం చెందారు. జిగావా రాష్ట్రంలో స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీస్ ప్రతినిధి లావన�
నైజీరియా ఫుట్బాల్ జట్టు ఆటగాళ్లకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆఫ్రికా నేషన్స్ కప్లో భాగంగా రెండు మ్యాచ్ల సిరీస్ కోసం లిబియాలోని బెంఘాజీకి బయల్దేరిన నైజీరియా ఆటగాళ్లు ప్రయాణిస్తున్న విమానానికి �
ఆఫ్రికా దేశం నైజీరియాలో బోకో హరామ్ మిలిటెంట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ మార్కెట్లో చొరబడి ఇష్టానుసారంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం 100మందికిపైగా గ్రామస్తులు మరణించారని రాష్ట్ర పోలీస్ అధికా�