అబుజా: నైజీరియాలో మరోసారి రక్తం ఏరులై పారింది. తుపాకులు ధరించిన ముష్కరులు మారణకాండకు పాల్పడ్డారు. ఈ వారం పలు చోట్ల జరిగిన దాడుల్లో కనీసం 140 మంది మరణించి ఉంటారని ఏఎఫ్పీ వార్తా సంస్థ శనివారం తెలిపింది. బంది
Omicran | కరోనా (corona) మహమ్మారి సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. దీంతో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆయా ప్రభుత్వాలు కరోనా పరీక్షలు, క్వారంటైన్ తప్పనిసరి చేశాయి.
Omicron | కరోనా నయా వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఇప్పటివరకు 30కిపైగా దేశాల్లో మహమ్మారి కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్ ఇప్పుడు బ్రిటన్లో కలకలం సృష్టిస్తున్నది.
Omicron | ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కెనడాలో (Canada) ప్రత్యక్షమయింది. దేశంలో తొలిసారిగా ఒమిక్రాన్ (Omicron) కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది.
వాషింగ్టన్: అమెరికాలో మరో వైరస్ కలకలం రేపింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత తొలిసారి మంకీపాక్స్ వైరస్ కేసు వెలుగుచూసింది. టెక్సాస్కు చెందిన ఒక వ్యక్తిలో ఈ వైరస్ను గుర్తించినట్లు ఆ దేశానికి చెందిన సెం�
లాగోస్ : వాయువ్య నైజీరియాలోని ఓ బోర్డింగ్ స్కూల్ నుంచి సాయుధ దుండగులు 140 మంది విద్యార్ధులను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా విద్యార్ధులను మూకుమ్మడిగా అపహరించే ఉదంతాలు పెరిగిన �
లాగోస్: నైజీరియా బోకో హరామ్ మిలిటెంట్ గ్రూపు నేత అబూబాకర్ షేకూ తనకు తాను పేల్చుకుని మృతిచెందినట్లు ప్రత్యర్థి ఇస్లామిక్ మిలిటెంట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఆడియోను వాళ్లు రిలీజ్ చేశారు. రెం�
నైజీరియా| నైజీరియాలోని ఉత్తర నైగర్ రాష్ట్రంలో ఉన్న ఓ ఇస్లామిక్ పాఠశాలపై దాడిచేసిన దుండగులు విద్యార్థులను కిడ్నాప్ చేశారు. ఆదివారం టెజీనా నగరంలోని సలిహూ తంకో ఇస్లామిక్ పాఠశాలపై సాయుధులైన వ్యక్�
ఆర్మీ చీఫ్| ఆఫ్రికన్ దేశమైన నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నైజీరియన్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇబ్రహిం అట్టాహిరు మరణించారు. గత కొంతకాలంగా కడునా రాష్ట్రంలో హింస చెల�
నైజీరియా : ఫలితం దక్కుతుందంటే.. బంగారం కోసమో, వజ్రాల కోసమో కొట్లాడి దెబ్బలుతిన్నా, చచ్చినా బాగుంటుంది. కానీ, గంపెడు టమాట కోసం దేశం రెండు గ్రూపులుగా విడిపోయి చంపుకునేంత దాకా పోయారంటే.. వినడానికి ఆశ్చర్యంగా ఉ
గుసావు: నైజీరియాలో అపహరణకు గురైన 317 మంది బాలికలను సాయుధులు రిలీజ్ చేసినట్లు జామ్ఫారా రాష్ట్ర గవర్నర్ ఇవాళ వెల్లడించారు. జంగేబీ గవర్నమెంట్ గర్ల్స్ సైన్స్ సెకండరీ స్కూల్లో ఉన్న 317 మంది వ�