Tanker Blast | నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 94 మంది దుర్మరణం చెందారు. జిగావా రాష్ట్రంలో స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీస్ ప్రతినిధి లావన�
నైజీరియా ఫుట్బాల్ జట్టు ఆటగాళ్లకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆఫ్రికా నేషన్స్ కప్లో భాగంగా రెండు మ్యాచ్ల సిరీస్ కోసం లిబియాలోని బెంఘాజీకి బయల్దేరిన నైజీరియా ఆటగాళ్లు ప్రయాణిస్తున్న విమానానికి �
ఆఫ్రికా దేశం నైజీరియాలో బోకో హరామ్ మిలిటెంట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ మార్కెట్లో చొరబడి ఇష్టానుసారంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం 100మందికిపైగా గ్రామస్తులు మరణించారని రాష్ట్ర పోలీస్ అధికా�
ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో కొకైన్ విక్రయిస్తున్న నైజీరియన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియాకు చెందిన ఒకోరే కోస్మోస్ రామ్సే అలియాస్ ఆండీ (38) షేక్పేట సమీపంలోని వినాయక్నగర్లో ఉంటూ డ్ర�
నైజీరియాలోని (Nigeria) ఓ జైలు నుంచి 118 మంది ఖైదీలు (Inmates) పరారయ్యారు. దేశ రాజధాని అబూజ సమీపంలోని సులేజాలో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పట్టణంలోని జైలు ప్రహరీతోపాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి.
సెంట్రల్ నైజీరియాలోని (Nigeria) పలు గ్రామాల్లో సాయుధ మూకలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో 160 మంది మరణించగా, మరో 300 మందికిపైగా గాయపడ్డారు. బండిట్స్గా (Bandits) పిలిచే మిలటరీ గ్యాంగ్లు కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్�
హైదరాబాద్ కస్టమ్స్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సీజ్ చేసిన రూ.468.02 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.40 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను మంగళవారం ధ్వంసం చేశారు.
ఎన్నికల సీజన్ వచ్చిందని, ఇక తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు క్యూకడతారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్సింగ్లుసహా బీజేపీ, కాంగ్రెస్ నాయక�
Nigeria Boat Capsizes | దక్షిణ ఆఫ్రికాలోని నైజీరియా ( northern Nigeria)
దేశంలో ఘోర పడవ ప్రమాదం (Boat Capsizes) చోటు చేసుకుంది.పెళ్లి బృందంతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 103 మంది ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలోని ముంబై ఎయిర్పోర్ట్లో రూ. 70 కోట్ల విలువైన హెరాయిన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇథియోపియా నుంచి వస్తున్న ఓ ప్రయ�
Nigeria | నైజీరియాలో (Nigeria) ఘోర పడవ ప్రమాదం జరిగింది. నైగర్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో బగ్బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది. దీంతో 76 మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు.
Church | ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఉన్మాది తుపాకీతో రెచ్చిపోయాడు. ఓండోలోని ఓ చర్చిపై (Church) దుండగుడు దాడి చేశాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న భక్తులపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు