ముంబై, జూలై :నిన్ననష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లుఈరోజు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో సూచీలు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ సెషన్లో సెన్సె�
ముంబై, జూలై :ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సూచీల ప్రతికూల ప్రభావం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలపై పడింది. సెన్సెక్స్ ప్రారంభ సెషన్ లో 495 పాయింట్లు కోల్పోయి 52,644 పాయింట్ల వద్ద కొనసాగుత�
ముంబై ,జూలై :నిన్న ఆల్టైమ్ గరిష్ఠాలను తాకిన సూచీలు ఈరోజు నష్టపోయాయి. ప్రారంభ సెషన్ లో స్వల్ప లాభాలతో మొదలైనా, చివరకు సూచీలు నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 18.79 పాయింట్లు కోల్పోయి 53,140 వద్ద ముగియగా, నిఫ్టీ 0.80 శాత�
ముంబై: మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు కూడా లాభాలతోనే ముగిశాయి. సూచీలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. సెన్సెక్స్ 53,000 పాయింట్లను దాటగా, నిఫ్టీ 15900కు పైన నిలిచింది.లాభాలతో ప్రారంభమైన మార్�
ముంబై,జూలై:స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 143 పాయింట్ల నష్టంతో 52,625వద్ద,నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి15,770 వద్ద కదలాడుతున్నది. అమెరికా మార్కెట్ల నష్టాల ముగింపుతో పాటు ఆస�
న్యూఢిల్లీ, జూలై 13: మెరుగైన ఆర్థిక గణాంకాలు వెల్లడైన నేపథ్యంలో ఫైనాన్షియల్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగడంతో మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 397 పాయింట్లు పెరిగింది. ఇంతగా లాభపడటం గత ఆరువారాల్లో (మే 31 తర్వాత)
ముంబై,జూలై : అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో లాభాలతో మొదలైన దేశీయ సూచీలు చివరిదాకా అదే జోరును కొనసాగించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 397పాయింట్ల లాభంతో 52,769 వద్ద,నిఫ్టీ 119 ప�
ముంబై,జూలై :ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 248 పాయింట్ల లాభంతో 52,620 వద్ద నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 15,767 వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో
ముంబై, జూలై 8: కొద్దిరోజులుగా వరుస రికార్డులు సృష్టిస్తున్న భారత స్టాక్ మార్కెట్లకు గురువారం గ్లోబల్ షాక్ తగిలింది. విదేశీ ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం నేపథ్యంలో దేశీయ సూచీలు కూడా నష్టాల్ని చవిచూశాయి. �
ముంబై,జూన్ 30:గత రెండు రోజుల నుంచి నష్టాలను చవిచూస్తున్న సూచీలు బుధవారం సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేత�
ముంబై,జూన్ 29:సోమవారం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీ ప్రకటన అనంతరం నష్టాల్లోకి వెళ్లాయి. అదే ప్రభావం ఈరోజు స్టాక్ మార్కెట్లపై కనిపించింది. దీంతో ఇ�