ముంబై, నవంబర్ 11: ఒకవైపు అంతర్జాతీయ ద్రవ్యోల్బణం ఒత్తిడులు, మరోవైపు విదేశీ ఫండ్స్ అమ్మకాలతో భారత స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ తగ్గాయి. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 433 పాయింట్ల క్షీణతతో 59,920 పాయింట్ల వద్�
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 60,522 వద్ద నష్టాలతో.. నిఫ్టీ 6 పాయింట్లు స్వల్ప లాభంతో 18,074 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.
ఊహించినట్టుగానే గత వారం మార్కెట్ మరింత పతనమైంది. చివరి మూడు రోజుల్లోనే ప్రధాన సూచీ నిఫ్టీ దాదాపు 600 పాయింట్లకుపైగా దిద్దుబాటుకు గురైంది. గురువారం 300 పాయింట్లకుపైగా క్షీణించడంతో మార్కెట్ నష్టాలు మరింత �
మూడో రోజూ కొనసాగిన నష్టాలు.. సెన్సెక్స్ 678 పాయింట్లు డౌన్ ముంబై, అక్టోబర్ 29: కొద్దివారాలపాటు వరుస ర్యాలీలతో అదరగొట్టిన భారత స్టాక్ మార్కెట్ ఇప్పుడు పతనబాట పట్టింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (�
569 పాయింట్ల ర్యాలీతో 61,353కు చేరిక న్యూఢిల్లీ, అక్టోబర్ 14: కొత్త రికార్డుల్ని నెలకొల్పుతున్న సెన్సెక్స్ గురువారం తొలిసారిగా 61,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. దేశీయ అనుకూల ఆర్థిక గణాంకాల కారణంగా ఇన్వెస
సరికొత్త స్థాయికి స్టాక్ మార్కెట్లు ఆటో, పవర్, ఇన్ఫ్రా షేర్లు ఆకర్షణీయం ముంబై, అక్టోబర్ 13: వరుస లాభాల్లో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మరో సరికొత్త స్థాయిని అధిరోహించాయి. నేషనల్ స్ట
సెన్సెక్స్ 445, నిఫ్టీ 131 పాయింట్ల లాభం ముంబై, అక్టోబర్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వచ్చినప్పటికీ ఐటీ, ఇంధనం, బ్యాంకింగ్ రం�
సెన్సెక్స్ | భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్ర సృష్టించాయి. సూచీలు ఆల్టైం హైలో రికార్డవడంతో స్టాక్మార్కెట్ల చరిత్రలో మరో మైలురాయిని అధిగమించాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతతోపాటు
సెన్సెక్స్ 514 పాయింట్లు అప్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: అంతర్జాతీయ అమ్మకాల ఒత్తిడికి భారీ నష్టాల్ని చవిచూసిన భారత స్టాక్ సూచీలు.. మంగళవారం కోలుకున్నాయి. సెన్సెక్స్ 514 పాయింట్లు పెరిగి 59,005 పాయింట్ల వద్ద మ�
సెన్సెక్స్ 476 పాయింట్లు జంప్ ముంబై, సెప్టెంబర్ 15: కొద్దిరోజుల విరామానంతరం బుధవారం తిరిగి స్టాక్ సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. టెలికం, ఆటో రంగాలకు కేంద్రం ప్యాకేజీలను ప్రకటించిన నేపథ్యంలో బీ�
58,000 సమీపానికి సెన్సెక్స్ -514 పాయింట్లు అప్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఒక్కరోజు విరామానంతరం బుల్స్ తిరిగి జోరు చూపించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 58,000 పాయింట్ల స్థాయిని సమీపించింది. ఈ సూచి 514 పాయింట్లు పెరిగి 57,853 �