ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలప్పుడు సెన్సెక్స్ 1,250 పాయింట్లు కోల్పోయి 47,581 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 350 పాయింట్లు నష్టపోయి 14,267 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా డా�
మదుపరులను చుట్టుముట్టిన కరోనా భయాలు భీకర నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు 1,708 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 524 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి ముంబై, ఏప్రిల్ 12: దేశీయ స్�
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వారంలో చివరి రోజు ట్రేడింగ్ను మార్కెట్లు నష్టాలతో ముగించాయి. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలతోనే మొదలైన మార్కెట్లు ఆ తర్వాత కొద్దిసేపు లాభాల్లోకి
స్టాక్ మార్కెట్లలో మదుపరుల సంపద ఆవిరిసెన్సెక్స్ 870, నిఫ్టీ 229 పాయింట్లు పతనం ముంబై, ఏప్రిల్ 5: మదుపరుల్లో మళ్లీ కరోనా భయాలు నెలకొన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతిపై దిగులు పట్టుకున్నది. దీంతో స్టాక్ మార�
2020-21 చివరిరోజు 627 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ముంబై, మార్చి 31: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి స్టాక్ మార్కెట్లు నష్టాలతో వీడ్కోలు పలికాయి. బ్లూచిప్ సంస్థల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరుగడంతో 30 షేర్ల ఇ�
ముంబై: ఆర్థిక ఏడాది చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాల కారణంగా దేశీయ మార్కెట్లు నష్టపోయాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ఈ వారమంతా ఒడిదొడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరి రోజైన శుక్రవారం మాత్రం సానుకూల ఫలితాలలో ముగిశాయి. ఈ ఉదయం 48,969 పాయింట్ల వద్ద ట్రేడింగ్
సెన్సెక్స్ 642, నిఫ్టీ 186 పాయింట్ల లాభంముంబై, మార్చి 19: స్టాక్ మార్కె ట్ల వరుస పతనాలకు బ్రేక్ పడింది. బ్లూచిప్ సంస్థల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్లు అనూహ్యంగా లాభపడటంతో వరుసగా ఐదు రోజు�
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ్టి ట్రేడింగ్లో భారీ నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ కీలకమైన 51 వేల పాయింట్ల దిగువకు చేరగా, నిఫ్టీ 15 వేల మార్క్ను కోల్పోయింది. సోమవారం ట్
ఒక్కరోజే తరిగిపోయిన మదుపరుల సంపద సెన్సెక్స్ 487, నిఫ్టీ 144 పాయింట్లు పతనం ముంబై, మార్చి 12: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. దీంతో మదుపరుల సంపద ఈ ఒక్కరోజే రూ.1.37 లక్షల కోట్లకుపైగా తరి�