ముంబై, జూన్ 15: స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో పాటు దేశీయంగా కీలక రంగాల షేర్ల కొనుగోళ్ల పెరుగుదలతో సూచీలు సరికొత్త రికార్డులవైపు పరుగులు �
సరికొత్త స్థాయికి సెన్సెక్స్, నిఫ్టీ న్యూఢిల్లీ, జూన్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం రికార్డుల మోత మోగించాయి. సెన్సెక్స్ 174.29 పాయింట్లు పుంజుకుని మునుపెన్నడూ లేనివిధంగా 52,474. 76 వద్ద నిలిచింది. నిఫ్ట
ముంబై, జూన్ 10: గతకొద్దిరోజులుగా రికార్డు స్థాయిలను తాకిన స్టాక్ మార్కెట్లు ఇటీవల కాస్త పైకి, కిందకు అవుతున్నాయి. ఈరోజు దేశీయంగా మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు కాస్త పెరగండంతో సెన్సెక్స�
ముంబై, జూన్ 8: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 52,428.72 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,432.43 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,135.04 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 0.20శాతం అంటే 106.35 పాయింట్లు �
ముంబై ,జూన్ 7: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం, పలు రాష్ట్రాలు లాక్డౌ�
ముంబై: మే 18: ఈక్విటీ మార్కెట్లో ప్రస్తుతం జరుగుతున్న కన్సాలిడేషన్ కారణంగా 2021 ద్వితీయార్థంలో మెరుగైన రాబడులు వచ్చే అవకాశాలుంటాయని అంతర్జాతీయ బ్రోకింగ్ దిగ్గజం మోర్గాన్స్టాన్లీ పేర్కొంది. ఈక్విటీ రాబ�
ముంబై ,మే 11 : స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఓ సమయంలో సెన్సెక్స్ 450 పాయింట్ల వరకు నష్టపోగా… నిఫ్టీ 150 పాయింట్లకుపైగా క్షీణించింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లుగా కనిపించ�