ముంబై ,జూన్ 7: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం, పలు రాష్ట్రాలు లాక్డౌ�
ముంబై: మే 18: ఈక్విటీ మార్కెట్లో ప్రస్తుతం జరుగుతున్న కన్సాలిడేషన్ కారణంగా 2021 ద్వితీయార్థంలో మెరుగైన రాబడులు వచ్చే అవకాశాలుంటాయని అంతర్జాతీయ బ్రోకింగ్ దిగ్గజం మోర్గాన్స్టాన్లీ పేర్కొంది. ఈక్విటీ రాబ�
ముంబై ,మే 11 : స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఓ సమయంలో సెన్సెక్స్ 450 పాయింట్ల వరకు నష్టపోగా… నిఫ్టీ 150 పాయింట్లకుపైగా క్షీణించింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లుగా కనిపించ�
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలప్పుడు సెన్సెక్స్ 1,250 పాయింట్లు కోల్పోయి 47,581 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 350 పాయింట్లు నష్టపోయి 14,267 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా డా�
మదుపరులను చుట్టుముట్టిన కరోనా భయాలు భీకర నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు 1,708 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 524 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి ముంబై, ఏప్రిల్ 12: దేశీయ స్�
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వారంలో చివరి రోజు ట్రేడింగ్ను మార్కెట్లు నష్టాలతో ముగించాయి. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలతోనే మొదలైన మార్కెట్లు ఆ తర్వాత కొద్దిసేపు లాభాల్లోకి
స్టాక్ మార్కెట్లలో మదుపరుల సంపద ఆవిరిసెన్సెక్స్ 870, నిఫ్టీ 229 పాయింట్లు పతనం ముంబై, ఏప్రిల్ 5: మదుపరుల్లో మళ్లీ కరోనా భయాలు నెలకొన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతిపై దిగులు పట్టుకున్నది. దీంతో స్టాక్ మార�
2020-21 చివరిరోజు 627 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ముంబై, మార్చి 31: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి స్టాక్ మార్కెట్లు నష్టాలతో వీడ్కోలు పలికాయి. బ్లూచిప్ సంస్థల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరుగడంతో 30 షేర్ల ఇ�
ముంబై: ఆర్థిక ఏడాది చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాల కారణంగా దేశీయ మార్కెట్లు నష్టపోయాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన