కేంద్ర రక్షణ సంస్థల నిలయం.. అంతర్జాతీయ విమానాశ్రయ ప్రధాన మార్గం.. నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే కంచన్బాగ్- ఒవైసీ దవాఖాన మార్గంలో ట్రాఫిక్ కష్టాలు శాశ్వతంగా తొలగిపోయాయి. పిసల్బండ డీఆర్�
లేగకు బారసాల నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు. సిద్దిపేటలోని తన నివాసంలో మంగళవారం పుంగనూర్ జాతికి చెందిన ఆవుకు జన్మించిన లేగకు బారసాల చేశారు. పూలతో అలంకరి�
కొమురవెల్లి మల్లన్న క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నది. ఆదివారం కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. కల్యాణోత్సవం అనంతరం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాన
వృత్తి నిబద్ధతతకు ఇది నిదర్శనం. కరోనా వ్యాక్సిన్ వేసేందుకు ఒక మారుమూల గ్రామానికి వెళ్లాలి. కానీ అక్కడికి ఎలాంటి రవాణా సౌకర్యం లేదు.. ఏదో ప్రైవేటు వాహనంలో వెళ్దామంటే అది ఏడారి.. కానీ తన డ్యూటీ �
రాష్ట్రంలో ప్రస్తుతం తూర్పు ఈశాన్యగాలులు వీస్తున్నాయని, శుక్రవారం రాత్రి నుంచే ఉత్తరాది నుంచి శీతలగాలులు ఇంకా బలంగా వీచే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈ చలిగాల
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జ్వాల, లోక్సత్తా ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓ వ్యక్తి అరగుండు, అరమీసంతో గాడిదపై కూర్చోని మెడలో చెప్పులు, చీపురు దండతో హన�
corona vaccine | కొవిడ్ వ్యాక్సినేషన్లో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. గురువారం నాటికి రాష్ట్రంలో వేసిన టీకాల సంఖ్య 4 కోట్లు దాటింది. రాష్ట్రంలో 18 ఏండ్లు దాటినవారు 2.77 కోట్ల మంది ఉన్నట్లు ప్రభుత్వం గు�
మల్లన్న సాగర్ తీరాన కనిపించిన అద్భుత దృశ్యమిది. కింద నీరు, పైన ఆకాశం నీలం రంగులో కనువిందు చేస్తుండగా.. అదే సమయంలో అటుగా వచ్చిన పక్షుల గుంపును చూసి వీక్షకులు ప్రకృతిపై మనసు పారేసుకొన్నారు.
cotton price | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సబ్ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి క్వింటాల్కు రూ.8,350 పలికింది. నిత్యం ఇక్కడికి ఆరు వేల క్వింటాళ్ల పత్తి వస్తుండటంతో యార్డు తెల్ల బంగారంతో మెరిస�