ఇండియన్ ఫ్లై క్యాచర్ పక్షి మంగళవారం సంగారెడ్డి జిల్లా మంజీర డ్యాం వద్ద కనువిందు చేసింది. నల్లని మొఖం, తెల్లటి పొడవైన తోకతో చూడముచ్చటగా ఉండే ఈ పక్షులు శ్రీలంకతో పాటు దక్షిణ భారత్లో శీతాకాలంలో కనిపిస్తుంటాయి.
– సాయిలు, సంగారెడ్డి ఫొటోగ్రాఫర్, నమస్తే తెలంగాణ