వందకు పైగా పక్షి జాతులకు ఆవాసంగా.. 40 ఏళ్లుగా సైబీరియన్ పక్షులకు నివాసంగా.. ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాద ప్రాంతంగా ఉంటున్నది ఓ తటాకం.. అదే జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చినమడూరులోని గోపి చెరువు. ప్రస్తుతం ఈ ప�
మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ పరిధిలోని కిష్టాపూర్ సమీపంలో శనివారం ఓ అరుదైన పక్షిని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఓ సెల్ టవర్పై పెరిగ్రిన్ ఫాల్కన్ అనే అరుదైన పక్షిని గుర్తించిన�
Crow | కాకి.. అంటేనే అందరూ ఈసడించుకుంటారు. దాన్ని ఇంటి పరిసర ప్రాంతాల్లోకి అసలు రానివ్వరు. కానీ ఈ దంపతులు మాత్రం కాకిని చేరదీశారు. తమ సొంత బిడ్డలాగా కాకి ఆలనాపాలనా చూసుకుంటున్నారు.
చాలామంది ఇళ్లలో ఇప్పుడు పక్షులు కనిపిస్తున్నాయి. అలవాటుగా కొందరు; ఆహ్లాదం కోసం మరికొందరు; నమ్మకాలు, విశ్వాసాలను పాటిస్తూ ఇంకొందరు.. వాటిని పెంచుకుంటున్నారు. అందమైన బోనుల్లో ఉంచి.. వాటిని అపురూపంగా చూసుకు�
నగర పర్యావరణ పరిరక్షణలో భాగంగా పక్షుల జీవ వైవిధ్య పరిస్థితులు, వాటి సంఖ్యను తెలుసుకునేందుకు హైదరాబాద్ బర్డ్స్ అట్లాస్(హెచ్బీఏ) సర్వే నిర్వహించగా సిటీ మొత్తంలో 218 రకాలకు చెందిన 1,36,000 లక్షల పక్షులు ఉన్న�
అది 75ఏండ్ల నాటి భారీ చింత చెట్టు.. ఎన్నో పక్షులకు ఆవాసం.. కానీ, ఇప్పుడది నేలమట్టం కావడంతో వలస పక్షుల గూడు చెదిరింది. గోదావరిఖని అడ్డగుంటపల్లి ప్రాంతంలో ఉన్న త్రివేణి కాంప్లెక్స్ ఎదుట జరిగిన ఈ ఘటన పక్షి ప్ర�
కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, గోదావరి పరీవాహక ప్రాంతం పక్షి వైవిధ్యం, సంరక్షణకు నిలయంగా మారింది. మంచిర్యాల జిల్లాలోని చెరువులు, కుంటల్లో వలస పక్షులు సందడి చేస్తున్నాయి.
ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మేలు చేసే పక్షుల ప్రాముఖ్యతపై పూర్తి అవగాహన పెంచుకోవాలని ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) డాక్టర్ సువర్ణ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కలెక్
ఆరుబయట ఆనందం అనుభవించడానికి బర్డ్ వాచింగ్ ఓ మంచి హాబీ. రంగురంగుల పక్షులు, వాటి రకరకాల అరుపులు, ఆకాశానికేసి ఎగరడం, గాలిలో పల్టీలు కొట్టడం మొదలైనవి మనలో ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. మానసిక ఆరోగ్యానిక�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలోని అటవీ ప్రాంతంలో నిర్వహించిన ‘బర్డ్వాక్ ఫెస్టివల్' పక్షి ప్రేమికులను ఆకట్టుకున్నది. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం బర్డ్ వాక్ ఫెస్టివల్, నేచర్ ట