Plasticosis | ప్లాస్టిక్ కాలుష్యం వలన ‘ప్లాస్టికోసిన్' అనే వ్యాధి వస్తుందని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ వ్యాధిని మొదటిసారి పక్షుల్లో గుర్తించినట్టు వెల్లడించారు. ప్లాస్టికోసిస్ అనేది చి�
ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా ఆదిలాబాద్ జిల్లాలో యేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. వానాకాలంలో పత్తి, కంది, సోయాబీన్.. యాసంగిలో శనగ, జొన్న, గోధుమ, పల్లి పంటలను సాగు చేస్తున్న�
జంతువులు, పక్షులను పెంచుకోవడమంటే చాలా మందికి ఇష్టం. మరికొంత మందికి అదో వ్యాపకం. అయితే, వీటిని పెంచుకొనేందుకు వన్యప్రాణుల సంరక్షణ చట్టంపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కడి నుంచో ఎగిరొచ్చి ఇంటి ఆవరణలో వాలిన ఓ పిట్ట ఈక, తనలో ఓ కొత్త అభిరుచికి ప్రాణం పోసిందని అంటారు ఈషా మున్షీ. అహ్మదాబాద్కు చెందిన 35 ఏళ్ల మున్షీ, మరో పక్షి ప్రేమికురాలు షెర్విన్ ఎవెరెట్ (30)తో కలిసి ‘ఫెదర్�
116.30 లక్షలు 2022 ఏప్రిల్ 2022 అక్టోబర్ మధ్య రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పోటెత్తిన ప్రయాణికులు. అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఈ ట్రాఫిక్ 106.9 శాతం ఎక్కువ.
విభిన్న రకాల జంతువులు, పక్షులు, జలచరాలు ఒకే వేదికపై సందడి చేస్తూ జంతు ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచాయి. మాదాపూర్లోని హైటెక్స్ వేదికగా శుక్రవారం హైటెక్స్, ది హైదరాబాద్ కెనైన్ క్లబ్ (హెచ్సీసీ)ల సంయుక�
మనం నిర్వహించుకునే ప్రతి పండుగ ప్రత్యేకమే. సాధారణ పర్వదినాల నుంచి మొదలుకొని రాష్ట్ర, జాతీయ పండుగల వరకు ఎంతో సంబురంగా నిర్వహించుకుంటాం. ఇక సంక్రాంతి లాంటి పండుగ వస్తే గ్రామాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోని ప�
ప్రకృతి మనకు ఎన్నో ప్రసాదించినా బిజీ లైఫ్లో వాటిని ఆస్వాదించలేని పరిస్ధితి. ఉరుకుల పరుగుల జీవితంలో ఏ ఒక్కరికీ ప్రకృతితో మమేకమై సేదతీరే తీరిక ఉండటం లేదు.
Tripura : అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి వలస వచ్చిన పక్షులు త్రిపురలోని సుఖ్సాగర్ సరస్సులో చనిపోయాయి. త్రిపురలోని సుఖ్సాగర్ సరస్సులో తేలుతూ కనిపించిన ఈ పక్షులను అటవీ అధికారులు గుర్తించా�
సంగారెడ్డి: భూమిపై పచ్చదనం, భూమి లోపల పచ్చిదనం.. ప్రకృతి మెచ్చింది, పక్షులు మనసుపడ్డాయి. అందుకే వేల కిలోమీటర్లు దాటి తెలంగాణకు వలస వచ్చాయి.. గ్రేలాగ్ గీస్ పక్షులు.సాధారణంగా యూరప్లో ఎక్కువగా కనిపించే ఈ ప�
Bird walk festival | కాగజ్నగర్ అడవుల్లో బర్డ్స్ వాక్ ఫెస్టివల్ ప్రారంభమయింది. బర్డ్స్ వాక్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. దీంతో శని, ఆదివారాల్లో కాగజ్నగర్, సిర్పూర్,
వావ్..ఎండిన చెట్టు | ఎండిన చెట్టు చిగురించినట్లు ఉందీ కదూ దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూస్తే.. అలా అనుకుంటే మీరు పొరపడినట్లే. అవి ఆకులు కాదు పక్షులు అంటే నమ్మలేం. ఈ సమ్మోహన దృశ్యం సిద్దిపేట జిల్లా నారాయణరావుపే�