పాకాల అభయారణ్యం అందమైన పక్షులకు నెలవుగా మారింది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఔల్స్ ఓరుగల్లు వైల్డ్లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ పక్షుల ఫొటోలు సేకరించారు.
నిండుకుండలా ఉన్న చెరువులు విహంగాలకు ఆలవాలంగా మారుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వివిధ రకాల పక్షులు చెరువుల్లో సేదతీరుతూ కనువిందు చేస్తున్నాయి.
పక్షులలో పావురాలు తెలివైనవని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు. వందల ఏండ్ల క్రితమే సమాచార చేరవేతకు ఉపయోగించేవారు. కానీ, ఇవి మనం ఉహించినదానికంటే చాలా తెలివైనవని, శిక్షణ ఇస్తే ఏ విషయాన్నైనా నేర్చుకోగలవని
గృహాలంకరణ కొత్తపుంతలు తొక్కుతున్నది. అంతర్జాతీయ దిగ్గజం ‘ల్యాడ్రో’ పక్షి జాతుల నమూనాలతో అందమైన పోర్స్లిన్ బొమ్మలు తయారు చేస్తున్నది. అన్నీ చేతితో ప్రాణం పోసినవే. ఎక్కడా యంత్రాలు ఉపయోగించలేదు.
మృతదేహాలను పీక్కు తినే పక్షులను సైతం సైనిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నది ఇజ్రాయెల్. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై జరిపిన దాడిలో వేలాది మంది మృతి చెందారు.
పక్షుల కిలకిలారావాలు.. జంతువులు చెంగుచెంగున ఎగిరే శబ్దాలు.. వన్యమృగాల ఘీంకారాలతో పుడమితల్లి పులకరిస్తున్నది. ఒకప్పుడు ఎంతో నిశ్శబ్దంగా ఉన్న అటవీ ప్రాంతం ఇప్పుడు జీవజాలంతో సందడిగా మారింది.
దేశంలోని పక్షి జాతుల్లో క్షీణత కనిపిస్తున్నది. గత 30 ఏండ్లలో అధ్యయనం చేసిన మొత్తం 338 పక్షి జాతులలో 60 శాతం జాతుల సంఖ్య తగ్గిపోయినట్టు తాజా అధ్యయనంలో తేలింది. 30 వేల మంది పక్షి పరిశీలకుల డాటా ఆధారంగా ఈ విషయాన్న�
కోడి ముందా? గుడ్డు ముందా?.. ఈ చిక్కు ప్రశ్నకు పరిశోధకులు సమాధానం కనుగొన్నారు. కోడే ముందని శాస్త్రీయంగా తేల్చారు. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇప్పుడున్న రూపం సంతరించుకోక ముందు గుడ్లు పెట్టడానికి బదులుగా �
మనం ఎక్కడికైనా తెలియని ప్రదేశానికి వెళ్లాలంటే టక్కున గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. వెంటనే స్మార్ట్ఫోన్ తీసి గూగుల్ మ్యాప్స్లో సదరు చిరునామా ఎంటర్ చేయగానే అక్కడికి ఎలా వెళ్లాలి? ఆ ప్రదేశం ఎంతదూర
పక్షులను పంజరంలో బంధించకుండా స్వేచ్ఛగా తిరగనివ్వాలని పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పేటా) ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో ప్రియాంక మెహర్ అనే యువతి ఇలా విన�