డబ్ల్యూటీసీ -2లో భారత్ ఆడే సిరీస్లివే దుబాయ్: 2021-2023 మధ్య జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) రెండో ఎడిషన్లో భారత్ స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. అలాగే విదేశీ సిర
వెల్లింగ్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ గెలిచింది. ఆ టీమ్ పేస్ బౌలర్ కైల్ జేమీసన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. కానీ చివరి రోజు తన టీమ్ చేజింగ్ చేస్తున్నప్పుడు ఆ టెన్�
సౌథాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఓటమి తర్వాత తుది జట్టు ఎంపికను డిఫెండ్ చేసుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. బెస్ట్ కాంబినేషన్తోనే బరిలోకి దిగామని చెప్పాడు. మ్యాచ�
తొలి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ టైటిల్ కైవసం.. ఫైనల్లో భారత్పై ఘన విజయం ప్రైజ్మనీ విజేత: న్యూజిలాండ్ రూ.11.86 కోట్లు రన్నరప్: భారత్ రూ.5.93 కోట్లు భారత్కు అనూహ్య ఓటమి. కనీసం డ్రా కచ్చితమనుకున్న ప్రపంచ �
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఇవాళ రిజర్వ్ డే ఆట ప్రారంభమైంది. అయితే మ్యాచ్ భవితవ్యాన్ని తేల్చేందుకు మొదటి పది ఓవర్లు కీలకమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూ
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తర దశకు చేరుకున్నది. ఇవాళ రిజర్వ్ డే. ఇండియా, కివీస్ మధ్య మ్యాచ్ ఆరో రోజుకు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. రెండు రోజులు పూర్తి�
సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ జట్టు ఆధిక్యంలోకి వచ్చింది. తొలి ఇన్నింగ్స్లో 93 ఓవర్లకు కివీస్ 220/7తో మెరుగైనస్థితిలో నిలిచింది. భారత్ ఫస్ట్ �
సౌతాంప్టన్: వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అద్భుత బౌలింగ్తో రెండు కీలక వికెట్లు పడగొట్ట�
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు వరుణుడి అడ్డుతొలడం లేదు. సౌతాంప్టన్లో ఇంకా వర్షం కురుస్తోంది. దీంతో అయిదవ రోజు ఆట కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం �
సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్కు వర్షం మరోసారి ఆటంకం కలిగించింది. సౌతాంప్టన్లో వర్షం కారణంగా సోమవారం కనీసం ఒక్క బంతి కూడ�
సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఏజీస్ బౌల్ వేదికగా తలపడుతున్నాయి. వర్షం కారణంగా టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట పూర్తిగా రద్దైంది. శనివారం వర్ష�