సిడ్నీ: ఒకప్పుడు క్రికెట్లోని గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. కానీ ఇప్పుడు పక్షవాతంతో చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు. అయినా తన ప్రాణాలు కాపాడినందుకు డాక్టర్లకు, తన కోస�
ఇస్లామాబాద్: రావల్పిండిలో వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు భద్రతా కారణాలతో న్యూజిలాండ్ తన టూర్ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో 2003 తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్లకు వేదిక అవుతుం
న్యూజీలాండ్ | అణు జలాంతర్గాములను తమ ప్రాదేశిక జలాల్లోకి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని న్యూజీలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ అన్నారు. అమెరికా, బ్రిటన్ దేశాల సహకారంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అణ�
న్యూజిలాండ్పై తొలి టీ20 సిరీస్ గెలుపు ఢాకా: ప్రపంచ క్రికెట్లో బంగ్లాదేశ్ ఇక ఎంతమాత్రమూ పసికూన కాదని నిరూపించింది. నెల రోజుల వ్యవధిలోనే ఆ జట్టు రెండు ప్రపంచ అగ్రశ్రేణి జట్లను ముప్పు తిప్పలు పెట్టి మూడ�
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం నమోదైంది. ఆ దేశ ఆరోగ్య అధికారులు శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 90 ఏండ్ల మహిళ కరోనా సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నదని తెలిపారు. వెం�
ఆక్లాండ్: న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ఉన్న ఓ సూపర్మార్కెట్లో ఇవాళ ఉగ్రదాడి జరిగినట్లు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు. ఆరుగురిన్ని కత్తితో పొడిచిన ఆ ఉన్మాదిని పోలీసులు మట్టుబెట్ట�
తొలి టీ20లో కివీస్పై ఘన విజయం ఢాకా: స్వదేశంలో ఆస్ట్రేలియాకు ఇటీవలే చుక్కలు చూపించిన బంగ్లాదేశ్.. ఇప్పుడు న్యూజిలాండ్కు అలాంటి షాక్ ఇచ్చింది. పొట్టి ఫార్మాట్లో న్యూజిలాండ్ను స్వల్ప స్కోరుకే పరిమితం
కరోనాను సమర్థంగా అడ్డుకున్న న్యూజిలాండ్లో తొలి వ్యాక్సిన్ సంబంధిత మరణం సోమవారం నమోదైంది. ఫైజర్ వ్యాక్సిన్( Pfizer vaccine ) తీసుకున్న ఓ మహిళ చనిపోయినట్లు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రపంచ మేటి ఆల్రౌండ్లలో ఒకడైన క్రిస్ కెయిన్స్( Chris Cairns ) ఆ మధ్య గుండె సంబంధిత జబ్బుతో హాస్పిటల్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెల�
ఆక్లాండ్: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ ( Chris Cairns ) కోలుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ సపోర్ట్పై ఉన్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్న
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో న్యూజిలాండ్( New Zealand ) ప్రపంచ దేశాలన్నింటి కంటే ముందు ఉంది. ఆరు నెలల కిందటే దేశం కరోనాను జయించిందంటూ ఆక్లాండ్లో 50 వేల మందితో పెద్ద ఎత్తున సంబురాలు కూడా చేసుకుంది.
డబ్ల్యూటీసీ -2లో భారత్ ఆడే సిరీస్లివే దుబాయ్: 2021-2023 మధ్య జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) రెండో ఎడిషన్లో భారత్ స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. అలాగే విదేశీ సిర
వెల్లింగ్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ గెలిచింది. ఆ టీమ్ పేస్ బౌలర్ కైల్ జేమీసన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. కానీ చివరి రోజు తన టీమ్ చేజింగ్ చేస్తున్నప్పుడు ఆ టెన్�