ఈసారి ట్రోఫీ ఆ జట్టుకేనట | టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ మ్యాచ్ ఇంకొద్దిసేపట్లో దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. రాత్రి 7.30 కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
ముంబై: న్యూజిలాండ్తో జరగబోయే రెండు టెస్టులకు టీమిండియా జట్టును ఇవాళ బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీకి తొలి టెస్టుకు రెస్ట్ ఇచ్చారు. రెండవ టెస్టుకు తిరిగి కోహ్లీ సారథ్య బాధ్యతల
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ అజేయ అర్ధ సెంచరీతో విజృంభణ ఇంగ్లండ్పై అద్భుత విజయం వావ్..వావ్! ఏం మ్యాచ్. సరిగ్గా రెండేండ్ల కిందట తమకు ఎదురైన పరాభవానికి ఇంగ్లండ్పై న్యూజిలాండ్ కసితీరా ప్రతీకా�
కీలక పోరులో అఫ్గాన్ చిత్తు అబుదాబి: సెమీస్కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో న్యూజిలాండ్ సమిష్టిగా సత్తాచాటింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్ను చిత్తు చేస
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లోని అతిపెద్ద నగరమైన ఆక్లాండ్లో మళ్లీ రెండు వారాల పాటు లాక్డౌన్ను పొడిగించారు. అక్కడ డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను పొడిగిస్తు�
మెల్బోర్న్: పాకిస్థాన్లో క్రికెట్ ఆడాలంటే ఈజీగా నో చెప్పేస్తారు. ఎందుకంటే అది పాకిస్థాన్ కాబట్టి. బంగ్లాదేశ్ విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. కానీ ఇండియాకు మాత్రం ఎవరూ నో చెప్పరు అని అన్నాడు ఆస్ట్రే�
లండన్: బ్రిటన్లో టూర్ చేస్తున్న న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టుకు భద్రతను పెంచారు. బెదిరింపుల ఈ-మెయిల్ ఈసీబీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల పాకిస్థాన్లో టూర్ చేస్తున్న కివీస్ పురుషుల జ
ముంబై: టీమిండియా క్రికెట్కు చెందిన హోమ్ సీజన్ను బీసీసీఐ క్లియర్ చేసింది. 2021-22 సీజన్లో ఇండియా తన తొలి సిరీస్ను న్యూజిలాండ్తో ఆడనున్నది. భారత జట్టు స్వదేశీ సీజన్కు చెందిన షెడ్యూల్కు ఇవాళ బ