జెంగ్ఝూ : సెంట్రల్ చైనాలో బయటపడిన 8,000 ఏండ్ల నాటి మట్టి కుండల్లో చైనా ప్రజలు మొనాస్కస్ను ఉపయోగించి మద్యం తయారు చేసినట్టు ఆధారాలు లభించాయని పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు. హెనాన్ ప్రావిన�
న్యూఢిల్లీ : రోజుకో ఎగ్ తీసుకోవడం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించగా పోషకాహార నిపుణులు గుడ్డు తినడం ఆరోగ్యానికి వెరీ గుడ్ అని తేల్చేశారు. ఎగ్లో కార్బో
న్యూఢిల్లీ : పల్లీలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదని పలు అధ్యయనాలు వెల్లడించగా వీటిని నిత్యం తీసుకుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని ప్రముఖ డైటీషియన్, హాలిస్టిక్ న్యూట్రిషన్ క
న్యూఢిల్లీ : శరీరం ఆరోగ్యంగా పనిచేయడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనేది కాదనలేని వాస్తవం. రోజూ కంటినిండా కునుకు తీసేందుకు సహకరించడంలోనూ ఆహారం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒత్తిడితో కూడిన �
న్యూఢిల్లీ : వయసు మీదపడేకొద్దీ ఎముకలు, కండరాలు పటుత్వం కోలోవడంతో పాటు బ్రెయిన్పైనా వృద్ధాప్య ప్రభావం అధికంగా ఉంటుంది. వయసుమీరే ప్రక్రియ నుంచి ఆరోగ్యం కాపాడుకోవడంపై దీర్ఘకాలంగా వైద్య ని�
లండన్ : కొవిడ్-19 నూతన వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తాజా అధ్యయనాలు ఈ స్ట్రెయిన్పై సానుకూల అంశాలను వెల్లడించాయి. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ బారినపడిన వారు ఆస్పత్�
న్యూఢిల్లీ : సైలెంట్ కిల్లర్గా పేరొందిన అధిక రక్తపోటు ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని కబళిస్తోంది. రక్తపోటును సరైన ఆహార పదార్ధాలతో మెరుగ్గా నియంత్రించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడ�
ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కరోనా. దీనికి టీకా కోసం యావత్ ప్రపంచమే ఎదురుచూసింది. చివరకు కొన్ని దేశాలు టీకాను కనిపెట్టాయి. చాలామంది ప్రాణాలను కాపాడాయి. అందుకే ఇప్పుడు టీకా అనే మాట వ�
లండన్ : ఆరు విభిన్న కొవిడ్-19 బూస్టర్ డోసులు సురక్షితమని, గతంలో ఆస్ట్రాజెనెకా లేదా ఫైజర్ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో బూస్టర్ డోసులతో రోగనిరోధక వ్యవస్ధ మెరుగ్గా ఉందని లాన్సెట్ జర్నల్ల�
న్యూఢిల్లీ : మధుమేహులు కొవ్వు పదార్ధాలు, రిఫైన్డ్ చక్కెరకు దూరంగా ఉండటంతో పాటు తక్కువ కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ను మెరుగ్గా నియంత్రించవచ్చని డయాబెటల
న్యూఢిల్లీ : శరీరాన్ని వ్యాధుల బారినపడకుండా చూడటంతో పాటు ఇన్ఫ్లమేషన్తో పోరాడే గుణాలున్న యాంటీఆక్సిడెంట్స్ కోసం ఎక్కువమంది గ్రీన్ టీని సేవిస్తుంటారు. రోజుకు మూడు కప్పుల గ్రీన్ టీతో మెరుగై�
న్యూఢిల్లీ : పీచు పదార్ధాలు అధికంగా ఉండే ఆహారం ఏదైనా ప్రేవుల ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇక ద్రాక్ష పండ్లు నిత్యం తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడంతో