ఎల్లారెడ్డి మండలం భిక్నూర్లో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. అర్హులకు కాకుండా కాంగ్రెస్ పార్టీ అనుయాయుల పేర్లను చదవడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆర్డీవో మన్నె ప్రభాకర్ కల్పించుక�
ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై నిరసనలు, నిలదీతలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో వ్యవహరించ
ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టాలి? దరఖాస్తు పెట్టిన ప్రతిసారీ రూ.30, రూ.40 ఖర్చు అవుతున్నది. ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టాం.. మీసేవలో అప్లికేషన్ పెట్టాం.. ఇప్పుడు మళ్లీ గ్రామసభల్లో అప్ల
అర్హులందరికీ రేషన్కార్డులను అందిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ సభలు, రేషన్ కార్డుల దరఖాస్�
వడ్డాడి గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ గందరగోళం మధ్య రసాభాసగా సాగింది. అర్హులను గుర్తించి నిరు పేదలకు న్యాయం చేయాలని అధికారులపై గ్రామస్తు లు, ఉపాధి కూలీలు మండిపడ్డారు. ఈ సందర్భంగా గ్రామ�
ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. దరఖాస్తు చేసుకుంటే చాలు రేషన్ కార్డు ఇస్తామన్నారు. పేర్లివ్వండి చాలు ఆత్మీయ భరోసా, రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు. తీరా అమలు చేసే సమయానికి జాబితాలో పేర్లు లేవని చ�
కొత్త రేషన్ కార్డుల జారీలో అంత అయోమయం నెలకొన్నది. నేటి నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా జరిగే గ్రామ, వార్డు సభల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జాబితాను ప్రవ�
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేస్తూ వస్తున్నది. సబ్బండ వర్ణాలకు హామీలనిచ్చిన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కోత విధిస్తూ అర్హులకు సంక్షేమ ఫలాలు దక్కకుండా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే రూ.2 లక�
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాలు ఎవరికి అందుతాయన్నదానిపై రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. ఈ పథకాల కేటాయింపులో అధికారులు పారదర్శకత పా�
Ration Cards | రేషన్ కార్డులకు ఇంకా ఎలాంటి లిస్ట్ తయారు కాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏ లిస్ట్ అయినా గ్రామాల్లోనే తయారవుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో జనవరి 26 నుంచి కొత్తగా పలు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని చెప్తున్న ప్రభుత్వ తీరు చూస్తుంటే.. పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలన్న సోయికంటే కోతలు ఎలా పెట్టాలన్న దురాలోచనే ఎక్కువ ఉన్నట్టు తెల�
కులగణన సర్వేతో కొత్త రేషన్కార్డుల జారీకి ప్రభుత్వం లింక్ పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్కార్డుల జారీలో కొర్రీలు, కోతలు పెట్టేందుకే ప్రభుత్వం ఈ పని చేసిందా అ నే అనుమానాలు వ్యక్తమవుతు�
Ration Cards | కులగణన నివేదిక ఆధారంగానే ఆహారభద్రతా కార్డులను ప్రభుత్వం మంజూరు చేయనున్నది. కులగణన సర్వే జాబితాలోని నమోదు చేసుకున్న వారి వివరాలను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, గ్రామసభలో ఆమోదం తీసుకున్న తర్వాతనే �