రాష్ట్రంలో కొత్త రేషన్కార్డుల కోసం అర్హత కలిగిన కుటంబాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకానికి తెల్లరేషన్కార్డును ప్రామాణికం చేసింది.
Ration cards | పదవులు, అదికారం శాశ్వతం కాదని, చేసిన పనులే చరిత్రలో నిలిచిపోతాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొదటినుంచి గందరగోళంగానే ఉన్నది. పాలనలో ఒక పద్ధతి అంటూ లేకుండాపోయింది. పేరుకే ప్రజాపాలన అని చెప్తున్నారు గానీ, ప్రజాపాలన కాదిది.
కొత్త రేషన్ కార్డులు, గృహ వినియోగదారులకు ఫ్రీ కరెంటు సరఫరాను ఎప్పటి నుంచి అమలు చేస్తారని బుధవారం ఎంపీపీ హేమీబాయి అధ్యక్షతన నిర్వహించిన బొంరాస్పేట మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు అధికారులను ప్రశ్నిం�
మండలంలో మొత్తం 37 గ్రామ పంచాయతీల్లో 14,621 ఆరు గ్యారెంటీల దరఖాస్తులు, 3,321 ఇతర దరఖాస్తులను స్వీకరించగా అందులో బండపల్లి, మారేపల్లితండా, ఖానాపూర్, ఓమ్లానాయక్తండా, కందనెల్లి గ్రామాల దరఖాస్తులను అభయహస్తం వెబ్సై
అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. చేగుంట ఎంపీపీ కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి శనివారం పాల్గొన్నారు.
ప్రజాపాలన కార్యక్రమానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. అభయహస్తం పథకాలకు తెల్లరేషన్ కార్డు తప్పనిసరి కావడంతో ప్రజలు అధికంగా రేషన్ కార్డుల కోసమే దరఖాస్తు చేసుకుంటున్నారు. త్వరలో కొత్త రేషన్ కార్
అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతే ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులను స్వీకరించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీలను ప్రతిఒక్కటీ అమలు చేయాలన్నా�
Minister Uttam Kumar Reddy | తమ ప్రభుత్వం పూర్తిగా పారదర్శక పాలన అందిస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Utham Kumar Reddy) అన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్లో ప్రజాపాలన (Prajapalana) గ్రామసభ
కొత్త రేషన్కార్డులు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికుల బతుకు దుర్భరంగా మారిందని, వారిని ఆదుకోవాలని సూచించారు.
ఎన్నికల సందర్భం గా కాంగ్రెస్ ఇచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్, ధాన్యంపై క్వింటాలుకు రూ.500 బోనస్ హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని, ఇందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రె
కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
Minister Gangula | కొత్త రేషన్ కార్డుల జారీపై వస్తున్న తప్పుడు ప్రచారాలు (False propaganda ) నమ్మొద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Kamalakar) కోరారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఇల్లులేనివారు, అభాగ్యులు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్కార్డులు అందించేందుకు కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టు �