కొత్త రేషన్కార్డులు జనాన్ని పరేషాన్ చేస్తున్నాయి. ప్రతి కుటుంబానికి రేషన్కార్డు ఇవ్వాల్సిన రాష్ట్ర సర్కార్కు స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. అధికారంలోకి రాగానే ప్రతి కుటుం
ఆరు గ్యారెంటీలతోపాటు ఇతర సంక్షేమ పథకాలు వర్తించాలంటే రేషన్ కార్డులను తప్పనిసరిగా కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారు.. హామీలు ఇవ్వడం అమలు చేయకపోవడం అలవాటుగా మారిన కాంగ్రెస్ సర్కార్ను యువత అసలే నమ్మడం లేదు. ఎన్నికల సమయంలో హస్తం పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కసారి పర
ప్రజా పాలనలో నూతన రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను ఈ నెల 30 లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఖమ్మం జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్ చందన్ కుమార్ సిబ్బందికి సూచించారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మంగళవారం స్వగ్రామంలోనే నిరసన సెగ తగిలింది. నిజామాబాద్ మండలంలోని గుండారం, జలాల్పూర్లో నిర్వహించిన సమావేశాల్లో మహిళలు వేదిక వద్దకు దూసుకొచ్చి కొత్త రేషన్
ప్రజా పాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం బోనకల్లు �
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం లక్ష 22 వేల దరఖాస్తులు వస్తే నామ మాత్రంగా 6,700 వందల రేషన్ కార్డులు మాత్రమే జారీ చేశారు.ఈ క్రమంలో మిగతా దరఖాస్తుదారుల్లో వివిధ సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉన్నా..
రేషన్కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం సహా 9 రకాల నిత్యావసరాల పంపిణీని త్వరలో చేపడుతామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. బడ్జెట్ పద్దులపై చర్చలో మంత్రి మాట్లాడారు.
కొత్త రేషన్కార్డుల కోసం పేదలు పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు.. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన ప్రజాపాలన సభల్లో నెట్టుకుంటూ వెళ్లి మరీ దరఖాస్తులు చేసుకున్నారు. కార్డులు వస్తాయని నమ
రాష్ట్రంలో కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఈ నెలలోనే కొత్తకార్డులు జారీచేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై (Ration Cards) సస్పెన్స్ వీడింది. సంక్రాంతి, జనవరి 26 అంటూ రేషన్ కార్డుల పంపిణీని వాయిదా వేస్తూ వస్తున్న కాంగ్రెస్ సర్కార్.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మార్చి 1న క�
అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ దరఖాస్తులతో కాలయాపన చేస్తున్నది. ఏడాది నుంచి ఇప్పటి దాకా అర్హులు నాలుగు సార్లు దరఖాస్తు చేసుకున్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన, గ్రామసభలు, మీసేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులు, కులగణన వివరాల ద్వారా అర్హులను ఎంపిక చే యాలని సూచి�
New Ration Cards | కొత్త రేషన్కార్డులను జారీ చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్ కొత్త రేషన్కార్డులకు సంబంధించిన డిజైన్లను సోమవారం పరిశీలించారు.
రేషన్ కార్డుల జారీ విషయంలో రేవంత్ ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తున్నది. కొత్త కార్డులు ఇచ్చిందీ లేదు.. పాత వాటిలో మార్పులు చేసిందీ లేదు. కేవలం దరఖాస్తుల స్వీకరణకే పరిమితమవుతున్నది.