గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నేతలు రేషన్ కార్డుల దందాకు తెరతీశారు. డివిజన్ల వారీగా కింది స్థాయి కాంగ్రెస్ నేతలు తాము ఎంపిక చేసిన వారికే కార్డులివ్వాలంటూ పౌర సరఫరాల అధికారులపై ఒత్తిడి చేస్
రేషన్ కార్డుల పంపిణీలో దళారుల రాజ్యం నడుస్తున్నది. మధ్య దళారులు, పౌర సరఫరాల సిబ్బంది కుమ్మక్కై అర్హుల నుంచి ఇష్టారీతిన వసూళ్లకు తెర తీశారు. ఏకంగా అసిస్టెంట్ సప్లయి ఆఫీస్లోనే దుకాణాలు తెరిచారు. రాజేంద
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నిరుపేదలు జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. తహసీల్దా
అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆదేశించారు. బుధవారం గోల్నాక క్యాంపు కార్యాలయంలో అంబర్పేట సర్కిల్ పౌరసరఫరాల అధికారులతో ఆయన సమ
‘నీకు కార్డు కావాల్నా.. మేం ఇప్పిస్తాం.. మేము సిఫారసు చేస్తేనే.. కార్డు వస్తుంది.. మాకు ఎంతో కొంత ఇవ్వు..లేదంటే.. అసలు కార్డే రాకుండా చేస్తా’.. అని బెదిరింపులు.. మేం చెప్పినోళ్లకే కార్డులు ఇవ్వాలని అధికారులకు ఆ�
New Ration Cards | కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పుడు ప్రజలు మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా భావించిన పౌరసరఫరాల అధికారులు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో 30 శాతం కమీషన్లు ఇస్తేనే పన
సామాన్య ప్రజలు తాసీల్దార్ కార్యాలయం మెట్లు ఎక్కాలంటేనే వణికిపోతున్నారు. ఏ పనికైనా పచ్చనోటు చూపితేనే పనిచేసే పరిస్థితి దాపురించడంతో బలహిన వర్గాలు, రైతులు కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్�
కొత్త రేషన్కార్డుల ముచ్చట ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదు. కొండంత రాగం తీసి.. అదేదో పాట పాడినట్లుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం. అధికారంలోకి రాగానే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామన�
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వినోబానగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ము�
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న రేషన్ కార్డుల జాబితా తప్పులతడకగా ఉంటోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో ప్రవేశపెట్టిన కొత్త జాబితాను చూస్తే కంగుతినాల్సిందే. ఆయా ప�
కొత్త రేషన్కార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా కార్డులకు మోక్షం కలగడం లేదు. తొలుత ప్రజాపాలన ద్వారా ఆ తర్వాత గ్రామ, వార్డు సభల ద్వార
అధికారం కోసం కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక మొండి�
రేషన్ కార్డుల పేరిట ఉమ్మడి జిల్లా ప్రజలను రేవంత్ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోంది. పాత కార్డుల్లోని పేర్లు ఆగమేఘాలమీద తొలగిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. కొత్త కార్డులు మాత్రం సకాలంలో ఇచ్చిన పాపానపో�
ఒక వ్యక్తి తన పిల్లల పేర్లను రేషన్కార్డుల్లో జత చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పిల్లల పేర్లు తన గ్రామంలో కాకుండా తన అత్తగారి గ్రామంలో, అత్తగారి రేషన్కార్డులో నమోదయ్యాయి! మరో ఉదాహరణలో భార్యాభర్తలు