నగరశివార్లలో విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్లాలో రేషన్కార్డుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డబ్బులు, పైరవీలు ఉంటేనే దరఖాస్తులు ముందుకెళుతున్నాయని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ
రాష్ట్ర వ్యాప్తంగా హుజూర్నగర్ నుంచి సన్నబియ్యం, తిరుమలగిరి నుంచి నూతన రేషన్ కార్డుల పంపిణీ చేయడం మన జిల్లా అదృష్టమని సూర్యాపేట్ల కలెక్టర్ తేజస్ నంద్లాల్ వావర్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని న�
ప్రచార ఆర్భాటం కోసం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్ సర్కార్ బియ్యం కేటాయింపులో నిర్లక్ష్యం చేస్తున్నది. దీంతో కొత్త రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులకు ప్రయోజనం లేకుండాపోయింది. గత నె
రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి ఇవ్వాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ కోరారు. శుక్రవారం బంజారాహిల్స్లోని బంజారాభవన్ జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం
జిల్లాలో నూతన రేషన్ కార్డులను నేటి నుంచి 3వ తేదీ వరకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతానికి 55,378 కార్డులను పంపిణీకి సిద్ధంగా ఉన్నా
Digital Ration Cards | ఏపీలో కొత్త రేషన్ కార్డులపై ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 25వ తేదీ నుంచి 31 వరకు రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అక్రమాలకు ఆస్కారం లేక�
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఇటీవల తెల్ల రేషన్ కార్డులను జారీ చేసింది. మే 25లోగా మంజూరైన వాటికి జూన్లో కేంద్ర ప్రభుత్వ సూచనతో మొత్తం రేషన్ కార్డుదారులకు మూడు నెలలకు సరిపడ రేష
రేషన్ కార్డులు ఇస్త్తరా....ఇయ్యరా అంటూ దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెబుతున్నా..అర్హుల�
Ration Cards | ప్రభుత్వం కొత్తగా తెల్లరేషన్కార్డులను అందజేస్తుందని ఊరూరా తిరిగి అధికార పార్టీ నాయకులు ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేస్తుండగా వాటికి రేషన్ కోటా కేటాయింపులు ఇప్పటివరకు జరగకపోవడంతో బియ్యం ఎప�
Ration Cards | రేషన్ కార్డులు ఇస్తారా.. ఇయ్యారా అంటూ దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హలైన వారందరికి రేషన్ కార్డులు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపుతున్న అర్హ�
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం తిరుమలగిరిలో జరిగిన సభలో తుంగతుర్తి నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలక�
రేషన్ కార్డుల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది కొండంత చేసేది గోరంత అన్న చందంగా వ్యవహరిస్తున్నది. గతంలో పంపిణీ చేసిన రేషన్ కార్డులను కూడా తమ ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటున్నది. కొత్త రేషన్ కార్డుల �