నీట్ ఫలితాల్లో రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి 100 కు పైగా మెడికల్ సీట్లు పొందారని కళాశాల చైర్పర్సన్ చంద్రకళ వెంకట్, చీఫ్ అకాడమిక్ అడ్వైజర్ వెంకటయ్య తెలిపారు.
నీట్ ఫలితాల్లో మహబూబ్నగర్లోని ప్రతిభ విద్యార్థులు ప్రభంజనం చాటినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో విద్యార్థులను వారు అభినందించారు.
ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయర్వేద, ఇతర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా మేలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2025 ఫలితాల్లో ఆలిండియా అన్ని క్యాటగిరీల్లో నారాయణ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. తెలుగు రాష్ర్టాల్లో ఓపెన్ క్యాటగిరీలో ఫస్ట్ ర్యాంకు సాధించడంపై నారాయ
ఎన్నో వివాదాలు, న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కొన్న నీట్-యూజీ తుది ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం వీటి తుది ఫలితాలను తన వెబ్సైట్లో విడుదల చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాలవారీగా నీట్-యూజీ ఫలితాలను శనివారం జాతీయ పరీక్ష సంస్థ(ఎన్టీఏ) విడుదల చేసింది. మే 5న ఈ పరీక్ష జరగగా జూన్ 5న ఫలితాలు వెలువడ్డాయి.
నీట్ ఫలితాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థులు మరోసారి సత్తాచాటారు. సాంఘిక, సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలోని సీవోఈలో ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ పేరిట విద్యార్థులకు నీట్ శిక్షణ ఇస్తున్నా�
నీట్-2024 ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి జాతీయస్థాయిలో ప్రభంజనం సృష్టించారని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు.
నీట్-2024 ఫలితాల్లో శివాని కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపినట్లు కరస్పాండెంట్ టీ స్వామి బుధవారం తెలిపారు. విద్యార్థులు సీహెచ్ సాత్విక, ఎస్.సాయిప్రియ, వీ భవాని, ఎన్.ప్రదీప్, ఇ.కార్తీక్, సీహెచ్ సాద్విక,
నీట్ ఫలితాల్లో మహబూబ్నగర్లోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో విజయభేరి మోగించారు. కె.అనన్య 627 (720 మార్కులకు) మార్కులు సాధించి మొదటి స్థానాన్ని సాధించిందని కళాశాల కరస్పాండెంట్ ఎస్.చం�
జిల్లా విద్యా కుసుమాలు విరబూశాయి. కష్టపడితే ఫలితం రాక తప్పదని నిరూపించాయి. నీట్లో జిల్లాకు లభించిన ర్యాంకులే ఇందుకు నిదర్శనాలుగా నిలిచాయి. వైద్య విద్యలో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీ�
నీట్-24 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఉత్తమ ర్యాంకులు సాధించినట్టు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు.