నీట్-24 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఉత్తమ ర్యాంకులు సాధించినట్టు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు.
గురుకుల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూ క్రిస్టల్' ప్రాజెక్టు విజయవంతంగా దూసుకుపోతున్నది. అందుకు ఇటీవల విడుదలైన నీట్ ఫలితాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
నీట్-2023 ఫలితాల్లో తమ విద్యాసంస్థకు చెందిన విద్యార్థి బోరా వరుణ్ చక్రవర్తి 720 మార్కులకుగాను 720 మార్కులతో ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో మొదటి ర్యాంకు సాధించినట్టు శ్రీచైతన్య విద్యా సంస్థ వెల్లడించింది. 715 మ�
కరీంనగర్ కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 9 : నీట్-2022 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు ప్రతిభ కనబర్చి వివిధ కేటగిరీల్లో ఉత్తమ మార్కులు సాధించినట్టు ఆ విద్యా సంస్థల చైర్మన్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. శుక్�
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తమ కోచింగ్ సెంటర్లకు చెందిన ఏడుగురు విద్యార్థులు నీట్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్టు ఆకాశ్ బైజూస్ కోచింగ్ సంస్థలు గురువారం ఒక ప్రకటనలో తెలిపా
నీట్ -2022 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు ప్రతిభ కనబర్చి వివిధ కేటగిరీల్లో ఉత్తమ మార్కులు సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స�
మంత్రి సత్యవతి | నీట్ ఫలితాల్లో గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యార్థులు తమ సత్తా చాటి 65 మంది విద్యార్థులు మెడిసిన్ సీటు సాధించడం పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు తెలిపారు.