నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలను మొదలు పెట్టిందా? లోక్సభలో ఇటీవల వీగిపోయిన ఈ బిల్లును వచ్చే వర్షాకాల సమావేశాల్లో తిరి�
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. నీట్-యూజీ, ఎస్సెస్సీ, సీయూఈటీ, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి జాతీయ స్థాయి పరీక్షలను సమర్థంగా నిర్వహించలేక ప్రభుత్వం చేతులెత్తేస్తున్�
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) లేదా కొత్త నియోజకవర్గాల ఏర్పాటు కోసం వేచి చూడకుండా పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ డీఎంకే రాజ్యసభలో శనివారం ఒక ప్రై�
గులాబీ పువ్వును ఏ పేరుతో పిలిస్తేనేం గుబాళింపు మారదు కదా అంటాడు షేక్స్పియర్. కానీ పేరు మీద గుంజాటన అంత సులభంగా పక్కన పెట్టే విషయమేమీ కాదని చరిత్ర రుజువు చేసింది. దేవుడి సొంత గడ్డగా పేరొందిన కేరళ రాష్ట్�
ఎన్డీయే ప్రభుత్వ పాలనలో సామాన్యుడి సంపాదన ఆశించినంతగా పెరుగకపోయినప్పటికీ.. పన్నుబాదుడు మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ కేంద్రం ప్రజల నుంచి వసూ�
బీహార్ ఎన్నికల ఫలితాలు ఇట్లా వస్తాయని ఎవ్వరూ కనీసం ఊహించలేదు. విపక్ష పార్టీలు ఇంతలాదెబ్బతింటాయనే ఆలోచన కూడా బహుశా అధికులకు రాలేదు. ప్రజల మనస్సులో ఉన్న భావం ఏమిటో అధికార, విపక్షాలు కూడా అన్ని ఎగ్జిట్ ప�
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమికి ఓటర్లు షాక్ ఇవ్వనున్నారా? ఐదేండ్ల పాలనలో అభివృద్ధికి ఏమాత్రం నోచుకోని ప్రజలు.. ఈసారి తమ ఓటుతో బీజేపీ, దాని మిత్ర పక్షాలకు బుద్ధి చెప్పనున్నారా? గురువా�
తన దార్శనికతపై ప్రజలకు నమ్మకం ఉంటే బీహార్ శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీకి 150కి పైగా స్థానాలు లభిస్తాయని, లేదంటే కనీసం 10 స్థానాల్లో అయినా గెలవలేమని జన్ సురాజ్ పార్టీ(జేఎస్పీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశ
Priyanka Gandhi | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో గెలిచేందుకు ఎన్డీయే సర్కారు (NDA govt) విభజన రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) ఆరోపించారు. నకిలీ జాతీయవాదం (Nationalism) ను �
బీహార్ ప్రభుత్వం అదానీ కంపెనీకి కారుచౌకగా 1,020 ఎకరాల భూమిని కట్టబెట్టింది. భాగల్పూరు జిల్లా, పిర్పెయింటిలో ఉన్న ఈ భూమిని 25 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది. సంవత్సరానికి ఎకరానికి రూ.1 లీజు ధరగా నిర్ణయించింది. �
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం జీఎస్టీ 2.0 పేరిట తాజాగా తీసుకొచ్చిన సవరణలు కార్మికులకు శరాఘాతంగా మారాయి. లేబర్ చార్జీలపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచడంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్ర�
గత 11 ఏండ్ల ప్రధాని మోదీ పాలనలో అతి పెద్ద వైఫల్యం నిరుద్యోగమని ఇండియా టుడే-సీ ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే తెలిపింది. ఈ 11 ఏండ్ల కాలంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారంటూ
PM Modi: అవినీతికి వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రభుత్వం చట్టాన్ని రూపొందించిందని, ఆ చట్ట పరిధిలోకి ప్రధానమంత్రి కూడా వస్తారని, ఒకవేళ ఆ చట్టం ఆమోదం పొందితే, అప్పుడు జైలులో ఉన్న ప్రధాని అయినా, సీఎం అయినా..
జిల్లాకు మంజూరైన పసుపు బోర్డును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇదివరకే రెండుసార్లు ప్రారంభించారని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముచ్చటగా మూడోస
‘జాతీయ స్థాయిలో జనగణన, బీసీ కులగణనను 2025లోనే పూర్తిచేయాలి.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు 2028 దాకా సాగతీయొద్దు’ అని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ �