మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా కూటమి నుంచి ఏక్ నాథ్ షిండే తప్పుకోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం పుణె పర్యటనలో ఉండగా షిండే మొహం చాటేయడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం �
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రెవెన్యూ మిగులుతో ఉండేది. పదేండ్లలో అప్పుల్లో మునిగిపోయింది’.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు ఇవి. అంతేకాదు, కేంద్రంలోని ఎన్�
Old Age Homes | కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏపీలోని వృద్ధులకు తీపికబురును అందించింది. తోడులేని అనాధ వృద్ధులకు అండగా నిలిచేందుకు ఏపీలో కొత్తగా 12 వృద్ధాశ్రమాలను మంజూరు చేసింది.
‘మేకిన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్' అంటూ గడిచిన పదేండ్లుగా ఊదరగొడుతున్న కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఆర్భాట ప్రచారమంతా ఉత్తదేనని తేటతెల్లమైంది. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన తయారీ రంగం గతంలో ఎన్నడూ �
బీహార్లోని సివాన్, సారణ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి 24 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు గురువారం వెల్లడించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం నితీశ్ కుమార్ అధి�
Akhilesh Yadav | జై ప్రకాష్ నారాయణ్ ఉద్యమం నుంచి ఉద్భవించిన నితీశ్ కుమార్ పార్టీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విజ్ఞప్తి చ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన ల్యాటరల్ ఎంట్రీ భర్తీ విధానం పురిట్లోనే సంధికొట్టింది. విపక్షాలు, స్వపక్షాల వ్యతిరేకత నడుమ మోదీ సర్కార్ వెనక్కి తగ్గక తప్పలేదు. కేంద్రంలోని పలు విభాగాల్లో డైరె
కేంద్ర బడ్జెట్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాలపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శించిందని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
PM Modi | నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ( Budget Sessions) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఎక్కువకాలం అధికారంలో ఉండలేదని బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర సోమవారం లోక్ సభలో బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గత లోక్సభలో తనను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ‘నా నోరు మూయించాలని వారు (బీజేపీ) ప్రయత్నించారు.