వరుస భూకంపాలు అఫ్గానిస్థాన్ను (Afghanistan) వణికిస్తున్నాయి. ఆదివారం రాత్రి సంభవించిన భూవిలయం నుంచి తేరుకోకక ముందే మళ్లీ భూమి కపించింది. శుక్రవారం ఉదయం గంటల వ్యవధిలోనే మూడు సార్లు ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
వరుస భూకంపాలతో అఫ్ఘానిస్థాన్ (Afghanistan Earthquake) వణికిపోయింది. ఐదు గంటల వ్యవధిలో 5 సార్లు భూమి కంపించింది. సోమవారం తెల్లవారుజామున 12.47 గంటలకు మొదటిసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత 6.3గా నమోదయింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం అర్ధరాత్రి 12.11 గంటల సమయంలో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస�
అమెరికాలోని అలస్కాలో (Alaska) మరోసారి భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత 6.2గా నమోదయింది. భూకంప కేంద్రం భూమికి 48 కిలోమీటర్ల లోతులు ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
పాకిస్థాన్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున 3.54 గంటల సమయంలో పాక్లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
వరుస భూకంపాలతో మయన్మార్ (Myanmar) వణికిపోతున్నది. శుక్రవారం మధ్యాహ్నం 12 నిమిషాల వ్యవధిలో 7.7, 6.8 తీవ్రతతో రెండుసార్లు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి కూడా మరోసారి భూమి కంపించింది.
బంగాళాఖాతంలో భూకంపం (Earthquake) సంభవించింది. ఉదయం 6.10 గంటలకు సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం (Delhi) వచ్చింది. సోమవారం ఉదయం 5.36 గంటలకు ఢిల్లీతోపాటు సమీప ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయింది. భూమిలోపల 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవ�
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదయింది. లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
సిక్కింలో భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం ఉదయం 6.57 గంటలకు సోరెంగ్లో (Soreng) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) తెలిపింది. పది కిలోమీటర్ల లోతులో భూక�
జమ్ముకశ్మీర్లోని కిష్ట్వార్లో (Kishtwar) మరోసారి భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 2.47 గంటలకు కిష్ట్వార్లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.5గా నమోదయింది.