Earthquake | భూ ప్రకంపణలతో అండమాన్ (Andaman) దీవులు, మణిపూర్లోని (Manipur) ఉక్రుల్ వణికిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున 3.39 గంటలకు అండమాన్ సముద్ర తీరంలో (Andaman Sea) భూమి కంపించింది (Earthquake).
టిబెట్లోని (Tibet) జిజాంగ్ ప్రావిన్స్లో (Xizang Province) స్వల్పంగా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 5.40 గంటలకు జిజాంగ్లో (Xizang) భూకంపం వచ్చింది.
అఫ్గానిస్థాన్లోని (Afghanistan) ఫైజాబాద్లో భూకంపం (Earthquake) సంభవించింది. సోమవారం ఉదయం 7.08 గంటలకు ఫైజాబాద్లో (Fayzabad) స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోల�
ఇండోనేషియాలోని (Indonesia) బాలి సముద్ర ప్రాంతంలో (Bali Sea region) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదయిందని యూరోపియన్-మెడిటరేనియన్ �
వరంగల్లో (Warangal) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 4.43 గంటలకు వరంగల్లో భమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCR) తెలిపింది.
జమ్ముకశ్మీర్లోని (Jammu Kashmir) రాజౌరీలో (Rajouri) స్వల్ప భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 3.49 గంటలకు రాజౌరీలో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 2.56 గంటలకు పోర్టుబ్లేయిర్ సమీపంలో భూమి కంపించింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.57 గంటలకు పోర్టు బ్లెయిర్ (Port Blair) సమీపంలో భూమి కంపించింది.
అరుణాచల్ప్రదేశ్లోని (Arunachal Pradesh) తవాంగ్లో స్వల్పంగా భూమి కంపించింది (Earthquak). శనివారం ఉదయం 6.56 గంటలకు తవాంగ్లో (Tawang) భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
జమ్ముకశ్మీర్లోని (Jammu and Kashmir) దోడా (Doda) జిల్లాలో భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 5.38 గంటలకు దోడాలో భూమి కంపించింది. దీనితీవ్రత 4.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
మణిపూర్లో (Manipur) స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని ఉక్రుల్ (Ukhrul) జిల్లాలో శనివారం తెల్లవారుజామున 12.14 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్
కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో (Ladakh) భూకంపం వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున 2.16 గంటలకు లేహ్ (Leh) జిల్లాలో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.