ఉత్తరాఖండ్లోని (Uttarakhand) ఉత్తరకాశీలో (Uttarkashi) మరోసారి భూకంపం వచ్చింది. 20 నిమిషాల వ్యవధిలో వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. మొదట శనివారం అర్ధరాత్రి 12.40 గంటలకు భూకంపం (Earthquak) వచ్చింది.
అఫ్గానిస్థాన్లోని ఫైజాబాద్లో మరోసారి భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఫైజాబాద్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపిం
మణిపూర్లోని నోనీలో స్వల్ప భూకంపం చోటుచేసుకున్నది. మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటల సమయంలో నోనీలో భూమికంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని షామ్లీలో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. దీనిప్రభావంతో హర్యానాలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
Argentina | దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనాలో (Argentina) భారీ భూకంపం సంభవించింది. శాంటియాగో డెల్ ఎస్టెరో ప్రావిన్స్లోని మోంటే క్యూమాడోకు 104 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది.
Earthquake | ప్రజలంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన వేళ దేశ రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. నూతన ఏడాదిలోకి అడుగిడిన గంటలోనే హర్యానాలో భూకంపం
Meghalaya | ఈశాన్య భారతంలో వరుస భూకంపాలతో ప్రజలు భయకంపితులవుతున్నారు. బుధవారం తెల్లవారుజామున అరుణాచల్ప్రదేశ్లో భూమి కంపించగా, నేడు మేఘాలయలో ప్రకంపణలు
Arunachal Pradesh | దేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాసిక్లో భూమి కంపించగా, ఉదయం 7 గంటలకు అరుణాచల్ప్రదేశ్లోని బాసర్లో భూ ప్రకంపణలు
Nashik | మహారాష్ట్రలోని నాసిక్లో భూకంపం సంభవించింది. గోదావరి జన్మస్థలమైన నాసిక్లో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 3.6గా
Amritsar | ఉత్తర భారతదేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గతవారం ఢిల్లీతో సహా దాని పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్లోని అమృత్సర్
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 2.29 గంటల సమయంలో పోర్ట్బ్లేయిర్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.3గా నమోదయిందని
Manipur | ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ (Manipur) మరోసారి భూకంపంతో వణికిపోయింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో భూమి కంపించింది. రాత్రి 11.43 గంటల సమయంలో మణిపూర్
Earthquake | జమ్ముకశ్మీర్లో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. జమ్ములోని కత్రా ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి భూమి కంపించింది. దీనితీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదయిందని
Bikaner | రాజస్థాన్లోని బికనేర్లో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 2.01 గంటల సమయంలో బికనీర్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా