జమ్ముకశ్మీర్లో (Jammu Kashmir) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం దోడా (Doda) కేంద్రంగా భారీ భూకంపం రాగా, బుధవారం తెల్లవారుజామున కత్రా (Katra) కేంద్రంగా భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 2.20 గంటలకు కత్రాలో భూకంప�
అస్సాం (Assam), అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.03 గంటలకు అస్సాంలోని సోనిట్పుర్లో (Sonitpur) భూమి కంపించింది.
అరుణాచల్ ప్రదేశ్లో (Arunachal Pradesh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు ఛాంగ్లాంగ్లో (Changlang) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడిం
మయన్మార్లో (Myanmar) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. దీని తీవ్రత 4.5గా నమోదయిందని వెల్లడించింది.
హిమాలయ దేశం నేపాల్ (Nepal) వరుస భూకంపాలతో (Earthquakes) వణికిపోయింది. గురువారం రాత్రి రెండు సార్లు భూమి కంపించి. రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
మేఘాలయలోని (Meghalaya) పశ్చిమ కాశీ కొండల్లో (West Khasi Hills) స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 7.47 గంటలకు పశ్చిమ కాశీ హిల్స్లో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింద�
దేశంలో గత కొంతకాలంగా ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున బీహార్ (Bihar), పశ్చిమ బెంగాల్లో (West Bengal) భూమి స్వల్పంగా కంపించింది (Earthquake). ఇవాళ ఉదయం 5.35 గంటలకు బీహార్లోని అరారియ
వరుస భూకంపాలతో (Earthquake) అండమాన్ నికోబార్ దీవులు (Andaman-Nicobar Islands) వణికిపోతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి క్రమంతప్పకుండా భూ ప్రకంపణలు చోటుచేసుకుంటున్నాయి.
ద్వీపదేశమైన పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీనితీవ్రత 7.0గా నమోదయిందిన యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. సోమవారం ఉదయం 4 గంటల సమయంలో సముద్ర తీరంలోని వెవాక్ (Wewak) పట్టణానికి 97 క�
దక్షిణ అమెరికా దేశమైన చిలీలో (Chile) భారీ భూకంపం (Earthquake)సంభవించింది. గురువారం 11.03 గంటలకు సెంట్రల్ చిలీ (Central Chile) తీరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 6.3గా నమోదయింది.
అఫ్గానిస్థాన్లో (Afghanistan) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. బుధవారం ఉదయం 5.49 గంటలకు కాబూల్లో (Kabul) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలలజీ (NCS) తెలిపింది.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం ఉదయం 10.31 గంటలకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో (Gwalior) భూమి కంపించింది.
Earthquake | దేశ రాజధాని ఢిల్లీని భూకంపం మరోసారి వణికించింది. రిక్టర్ స్కేల్పై 2.7 తీవ్రతతో మధ్యాహ్నం 4.42 గంటలకు ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. హర్యానాలోని జాజ్జర్కు 37 కిలోమీటర్ల దూరంల�