Lucknow | ఉత్తరప్రదేశ్లోని లక్నోలో( Lucknow) అర్ధరాత్రి భారీ భూకంపం వచ్చింది. శనివారం తెల్లవారుజామున 1.12 గంటల సమయంలో లక్నోలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS)
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చింది. డిగ్లిపూర్లో శనివారం రాత్రి 11.04 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 4.1గా ఉందని వెల్లడించింది
Jaipur | రాజస్థాన్ రాజధాని జైపూర్లో (Jaipur) స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 8.01 గంటలకు జైపూర్లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.8గా నమోదయిందని
Earthquake | జమ్ముకశ్మీర్లో వరుసగా రెండో రోజూ భూకంపం సంభవించింది. కశ్మీర్లోని కత్రాలో (Katra) స్వల్పంగా కంపించింది. గురువారం తెల్లవారుజామున 3.02 గంటల
Pahalgam | జమ్ముకశ్మీర్లో భూమి స్వల్పంగా కంపించింది. కశ్మీర్లోని పహల్గామ్లో (Pahalgam) బుధవారం ఉదయం 5.43 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా
Sikkim | సిక్కింలో (Sikkim) స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం వేకువజామున 3.01 గంటల సమయంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
భూకంపం | అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. శుక్రవారం రాత్రి క్యాంప్బెల్ బేలో భూమి కంపించిందని, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదయిందని
భూకంపం| ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5.56 గంటలకు మణిపూర్లోని ఉక్రుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస�
స్వల్ప భూకంపం| ఈశాన్య భారతంలో మరోమారు భూపంకం సంభవించింది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది. 20 నిమిషాల వ్యవధిలో రెండు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో భూ ప్