న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం ఉదయం 6 గంటలకు హర్యానాలోని ఫరీదాబాద్లో (Faridabad) 3.2 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో ఢిల్లీలోనూ (Delhi) భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సభవించాయని నేషనల్ సెంటర్ ఫరీ సీస్మోలజీ తెలిపింది. తెల్లవారుజామునే భూకంపం రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
కాగా, అండమాన్ సముద్రంలో సోమవారం రాత్రి 11.30 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.4గా నమోదయింది. భూమి అంతర్భాగంలో 10 లోపల ప్రకంపణలు వచ్చాయని ఎన్సీఎస్ వెల్లడించింది.
EQ of M: 3.2, On: 22/07/2025 06:00:28 IST, Lat: 28.29 N, Long: 77.21 E, Depth: 5 Km, Location: Faridabad, Haryana.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/cNmktjSfUH— National Center for Seismology (@NCS_Earthquake) July 22, 2025