బాణసంచాపై నిషేధాన్ని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతానికి మాత్రమే ఎందుకు పరిమితం చేయాలని, దేశవ్యాప్తంగా ఎందుకు నిషేధించకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. దేశ రాజధాని నగరం ప్�
Traffic Jam | ఎడతెరిపి లేని వర్షాల కారణంగా దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ-ఎన్సీఆర్లో ఇటీవలే భారీ ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయిన విషయం తెలిసిందే. ట్రాఫిక్కు విసిగిపోయిన ఓ వ్యక్తి తన బైక్ను ఏకంగా భుజంపై వేసుకుని నడుచుక�
Traffic Jam | ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఢిల్లీ సహా జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తోంది.
Rahul Gandhi | ఢిల్లీ వీధుల్లో కుక్కలు (Stray Dogs) కనిపించరాదని సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీం ఆదేశాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రా�
Supreme Court | వీధుల్లో కుక్కల బెడదపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) పరిధిలోని జనావాస ప్రాంతాల నుంచి వీధి కుక్కలు (Street dogs) అన్నింటినీ వెంటనే పట్టి, ప్రత్యేక షెల్టర్లకు త�
దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం ఉదయం 9.04 గంటలకు ఢిల్లీ-ఎన్సీఆర్తోపాటు దాని సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత 4.4 గా ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మో�
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాన దంచికొట్టింది. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (Heavy Rains) కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
హైదరాబాద్లో కార్యాలయ స్థలాలకు పెద్దగా ఆదరణే లేకుండాపోయింది. ఒకప్పుడు దేశంలోని ప్రధాన నగరాలను వెనక్కినెడుతూ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో దూసుకుపోయిన రాష్ట్ర రాజధాని నగరానికి ఇప్పుడు డిమాండ్ కనిపించడ�
దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు (Delhi Schools) బాంబు బెదిరింపులు కొనసాగుతూనేఉన్నాయి. శుక్రవారం ఉదయం ఈస్ట్ ఢిల్లీ, నోయిడాలోని పలు స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా వార్నింగ్ రావడంతో ముందుజాగ్రత్
Dense Fog | ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సహా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, బీహార్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదయింది. లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.