న్యూఢిల్లీ: టిబెట్లో (Tibet) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. 4.1 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ (NCS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 60 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. భూకంపం వల్ల సంభవించిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.
కాగా, ఈ నెల 11న కూడా టిబెట్లో స్వల్పంగా భూమి కంపించింది. 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూమిలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు.
EQ of M: 3.8, On: 11/11/2025 04:14:18 IST, Lat: 28.55 N, Long: 86.90 E, Depth: 10 Km, Location: Tibet.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/QhJvN9nCI8— National Center for Seismology (@NCS_Earthquake) November 10, 2025