Dalai Lama: బౌద్ద మత గురువు దలైలామా మరో 40 ఏళ్ల పాటు జీవించాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు 90 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఆర్గనైజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Earthquake | వరుస భూకంపాలతో టిబెట్ వణికిపోయింది. వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. దాదాపు గంట సమయంలో మూడుసార్లు ప్రకంపనలు నమోదయ్యాయి. దాంతో జనం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
హిమాలయ దేశం నేపాల్లో భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున సింధుపల్చోక్ జిల్లాలోని భైరవకుండ వద్ద భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదయింది. భైరవకుండ సమీపంలోనే భూకంప కేంద�
Kailash Mansarovar Yatra | కైలాస మానస సరోరవ యాత్ర చాలాకాలం తర్వాత ప్రారంభం కానున్నది. కరోనా మహమ్మారి సమయంలో నిలిచిన యాత్రను మళ్లీ పునరుద్ధరించేందుకు భారత్-చైనా అంగీకరించాయి. త్వరలోనే ఇరుదేశాల మధ్య మళ్లీ విమాన సర్వీసుల
టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో 126 మంది ప్రాణాలు కోల్పోగా, 188 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. భూకంప ప్రభావం నేపాల్, భారత్లలో కూడా క�
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదయింది. లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ డ్యామ్ను నిర్మించేందుకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టిబెట్ పీఠభూమి తూర్పు అంచున ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టు వల్ల దిగువనున్న భారత్, బంగ్లాదేశ్
పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశం పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.16 గంటలకు సముద్ర తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెకెక్ సమీపంలో భూమి కంపించింది.
విదేశాలకు చెందిన ఒక్క అంగుళం భూమిని (Foreign land) కూడా తాము ఆక్రమించలేదని చైనా (China) అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) అన్నారు. ఏ దేశంతో కూడా వివాదాలను కొనితెచ్చుకోలేదని, యుద్ధాన్ని ప్రేరేపించలేదని చెప్పారు.
టిబెట్లోని (Tibet) జిజాంగ్ ప్రావిన్స్లో (Xizang Province) స్వల్పంగా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 5.40 గంటలకు జిజాంగ్లో (Xizang) భూకంపం వచ్చింది.
Dalai Lama | టిబెట్ సమస్యలపై చైనాతో చర్చించేందుకు సిద్ధమని ప్రముఖ బౌద్ధ మత గురువు దలై లామా
అన్నారు. తనను సంప్రదించేందుకు ప్రయత్నించిందని ఆ దేశం ప్రయత్నించిందన్నారు. టిబెట్ ప్రజల ధైర్యాన్ని ఇప్పుడు డ్రాగన్ గ�
ద్వీపదేశమైన పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీనితీవ్రత 7.0గా నమోదయిందిన యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. సోమవారం ఉదయం 4 గంటల సమయంలో సముద్ర తీరంలోని వెవాక్ (Wewak) పట్టణానికి 97 క�