కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ఇటీవల జమ్మూకశ్మీర్లోని ప్రముఖ హిల్స్టేషన్ సోనామార్గ్లో అవలాంచ్ (మంచు ఉప్పెన) ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి మంచు ఉప్పెన టిబెట్లోని నైరుతి ప్రాంతాన్ని ముం�
న్యూఢిల్లీ: టిబెట్పై తమ పోరాటం రాజకీయ అంశమే కాదని, ఇందులో సత్యం, నిజాయితీ ఉన్నాయని టిబెట్ ఆధ్యాత్మిక నేత 14వ దలైలామా అన్నారు. 1935 జూలై 6న జన్మించిన ఆయన టిబెట్ స్వంతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1959లో చై�
పలు ప్రాజెక్టుల సందర్శనబీజింగ్, జూలై 23: చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తొలిసారిగా టిబెట్ను సందర్శించారు. బుధవారం అక్కడి నియంజి మెయిన్లింగ్ విమానాశ్రయంలో దిగిన ఆయన.. న్యాంగ్, బ్రహ్మపుత్ర నదులపై చైనా న
లాసా : చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్.. సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ సమీపంలో ఉన్న ఓ గ్రామంలో అధ్యక్షుడు జిన్పింగ్ పర్యటించారు. టిబెట్ పర్యటనలో భాగంగా ఆయన ఆ బ
భారత సరిహద్దుల్లో మోహరిస్తున్న చైనాబీజింగ్, జూలై 9: చైనా కొత్త కుతంత్రానికి తెరలేపింది. టిబెట్లో నివసిస్తున్న యువకులను సైన్యంలోకి తీసుకొని శిక్షణనిస్తున్నది. భారత సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్�
బీజింగ్: చైనీస్ ఆర్మీ మరో ఎత్తుగడ వేస్తోంది. ఇండియాతో వాస్తవాధీన రేఖ వెంబడి ఆపరేషన్ల కోసం టిబెట్ యువతను ఆర్మీలోకి తీసుకొని శిక్షణ ఇస్తోంది. ప్రత్యేకమైన ఆపరేషన్ల కోసం వీళ్లను ఉపయోగించుక
బీజింగ్: టిబెట్లో తొట్టతొలి బుల్లెట్ రైలును చైనా ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్కు సమీపం నుంచి ఈ రైలు మార్గం ఉంది. రాజధాని లాసా నుంచి నింగిచి వరకు రైల్వే మార్గాన్ని కనెక్ట్ చేశారు. ఈ �
చండీఘడ్: చైనా, పాకిస్థాన్ దేశాలు టిబెట్లో సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట జరుగుతున్న ఈ పరిణామంపై అందరి దృష్టి పడింది. యుద్ధ నౌకలను టార్గెట్ చేయడంతో పాటు స�
ప్రపంచానికి పైకప్పుగా పేరుగాంచిన టిబెట్ను 1951 లో సరిగ్గా ఇదే రోజున చైనా ఆక్రమించింది. ఈ రోజునే టిబెటన్లు బ్లాక్ డేగా భావిస్తారు. ఇది జరిగిన 8 సంవత్సరాల తర్వాత దలైలామా భారతదేశానికి వచ్చారు.
బీజింగ్ : మారుమూల హిమాలయన్ ప్రావిన్స్ అయిన టిబెట్పై చైనా ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కొత్త పంచవర్ష ప్రణాళికలో 30 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.1 లక్షల కోట్లు) కేటాయిం�