నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ కనెక్ట్ (Connect). అశ్విన్ శరవనన్ (Ashwin Saravanan) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ అప్డేట్ వచ్చేసింది.
Nayanthara | ఒకవైపు వరుస సినిమాలు, మరోవైపు ఎప్పుడూ ఏదో ఓ వివాదంలో చిక్కుకుంటూ ఉండటంతో కొద్దిరోజులుగా మెంటల్ టెన్షన్స్ పడుతున్న నయనతార కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రశాంతంగా లైఫ్ ఎంజాయ్ చేయాలని అన
నయనతార (Nayanthara), మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కాంబోలో వస్తున్న చిత్రం గోల్డ్ (Gold). ఈ సినిమా రిలీజ్ అప్డేట్ను వీడియో ద్వారా అందించారు మేకర్స్.
ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం నయనతార పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కనెక్ట్ టీజర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్తోపాటు సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫిస కీలక
Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార శుక్రవారం 38వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నయన్కు తోటి తారలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, నయన్కు ఈ పుట్టినరోజు చాలా స్పెషల్ అనే
నయనతార (Nayanthara) నటిస్తోన్న తాజా చిత్రం కనెక్ట్ (Connect). నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ ప్రాజెక్టు నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించి.. నయన్ ఫాలోవర్లు, అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్.
పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) కాంబినేషన్లో గోల్డ్ (Gold) సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ప్రేమమ్ ఫేం అల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ముంద�
షూటింగ్స్ నుంచి స్వల్ప విరామం తీసుకోబోతున్నది కోలీవుడ్ హీరోయిన్ నయనతార. ఇటీవల కవల పిల్లలకు సరోగసీ ద్వారా జన్మనిచ్చిన ఈ నాయిక...బిడ్డల సంరక్షణ కోసం కొంత సమయం కేటాయించాలని నిర్ణయించుకుందట.
ఒక్కసారి ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తే.. టాలీవుడ్లో పుట్టి బాలీవుడ్ను ఊపేసిన తారలు ఎందరో కని
పిస్తారు. టాకీలు మొదలైన తొలినాళ్ల నుంచీ ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉన్నది.
కోలీవుడ్ స్టార్ కపుల్ విఘ్నేష్ శివన్, నయనతార సరోగసీ అంశంపై అనుమానాలుండటంతో కొంతమంది ఈ విషయాన్ని నెగెటివ్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నయనతార-విఘ్నేశ్ శివన్ సరోగసీ వ్యవహారం చట్టబద్ధంగా జరిగిందా..? ల�
surrogacy | గత కొంతకాలంగా ఎక్కువగా వినిపిస్తున్న పదం ‘సరోగసి’. ఇందుకు ప్రధాన కారణం ప్రముఖ నటి నయనతార అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెళ్లైన 4 నెలలకే నయన్, విఘ్నేశ్ దంపతులు కవల పిల్లలకు తల్లిద�
Nayanthara | ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ జంట పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రులవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. సరోగసి ద�
అగ్ర కథానాయిక నయనతార సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సరోగసీ నిబంధనల్ని అతిక్రమించి నయనతార-విఘ్నేష్శివన్ కవలలకు తల్లిదండ్రులయ్యారని వార్తలొచ్చాయి.