అశ్విన్ శరవనన్ (Ashwin Saravanan) దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్స్ జోనర్లో తెరకెక్కిన కనెక్ట్ (Connect) మూవీ మంచి టాక్ తెచ్చుకుంటోంది. గతంలో ఎన్నడూ ప్రమోషన్స్లో పాల్గొనని నయనతార తొలిసారి ఈ సినిమా కోసం ఇంటర్వ్యూ�
ప్రచార కార్యక్రమా లకు దూరంగా ఉండే నయనతార చాలా ఏళ్ల తర్వాత మీడియా ముం దుకొచ్చింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యువ నాయిక మాళవిక మోహనన్ తనపై చేసిన కామెంట్స్కు బదులిచ్చింది.
నయనతార కెరీర్ను పరిశీలించే వారికి ఆమె సినిమాల ప్రచార కార్యక్రమాలకు హాజరుకాదని తెలుసు. గతంలో ఆమె గురించి ఏదో మీడియాలో వచ్చిన వార్తలకు బాధపడిన నయనతార మీడియా ముందుకు రావొద్దని నిర్ణయించుకుంది.
నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ కనెక్ట్ (Connect). అశ్విన్ శరవనన్ (Ashwin Saravanan) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ అప్డేట్ వచ్చేసింది.
Nayanthara | ఒకవైపు వరుస సినిమాలు, మరోవైపు ఎప్పుడూ ఏదో ఓ వివాదంలో చిక్కుకుంటూ ఉండటంతో కొద్దిరోజులుగా మెంటల్ టెన్షన్స్ పడుతున్న నయనతార కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రశాంతంగా లైఫ్ ఎంజాయ్ చేయాలని అన
నయనతార (Nayanthara), మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కాంబోలో వస్తున్న చిత్రం గోల్డ్ (Gold). ఈ సినిమా రిలీజ్ అప్డేట్ను వీడియో ద్వారా అందించారు మేకర్స్.
ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం నయనతార పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కనెక్ట్ టీజర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్తోపాటు సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫిస కీలక
Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార శుక్రవారం 38వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నయన్కు తోటి తారలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, నయన్కు ఈ పుట్టినరోజు చాలా స్పెషల్ అనే
నయనతార (Nayanthara) నటిస్తోన్న తాజా చిత్రం కనెక్ట్ (Connect). నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ ప్రాజెక్టు నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించి.. నయన్ ఫాలోవర్లు, అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్.
పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) కాంబినేషన్లో గోల్డ్ (Gold) సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ప్రేమమ్ ఫేం అల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ముంద�
షూటింగ్స్ నుంచి స్వల్ప విరామం తీసుకోబోతున్నది కోలీవుడ్ హీరోయిన్ నయనతార. ఇటీవల కవల పిల్లలకు సరోగసీ ద్వారా జన్మనిచ్చిన ఈ నాయిక...బిడ్డల సంరక్షణ కోసం కొంత సమయం కేటాయించాలని నిర్ణయించుకుందట.
ఒక్కసారి ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తే.. టాలీవుడ్లో పుట్టి బాలీవుడ్ను ఊపేసిన తారలు ఎందరో కని
పిస్తారు. టాకీలు మొదలైన తొలినాళ్ల నుంచీ ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉన్నది.