అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లతో ఉద్రిక్తతలు పెరిగిన వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాలకు శాశ్వత శత్రువులు కాని, శాశ్వత మిత్రులు కాని ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్�
ప్రభుత్వ రంగ కంపెనీ గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) లిమిటెడ్ గురువారం భారత నావికా దళానికి అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ హిమగిరిని అందజేసింది. నావికా దళం చేపట
Explosion On container ship | సింగపూర్కు చెందిన కంటైనర్ షిప్లో పేలుడు సంభవించింది. దట్టంగా పొగలతోపాటు మంటలు ఎగసిపడ్డాయి. ఈ విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది.
అత్యాధునిక సముద్ర గర్భ నావికా దళ మందుపాతరను భారత దేశం విజయవంతంగా పరీక్షించింది. దీనిని మన దేశంలోనే డిజైన్ చేసి, అభివృద్ధి చేశారు. దీనిని మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్ (ఎంఐజీఎం) అంటారు. డీఆర్డీవో,
పహల్గాం ఉగ్రదాడితో పాక్-భారత్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన క్రమంలో భారత నౌకాదళం తమ పోరాట పరాక్రమాన్ని ప్రదర్శించింది. నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు బహుళ యాంటీ-షిప్ ఫైరింగ్ (శత్రుద�
Navy skydivers' narrow escape | విన్యాసాల కోసం నేవీ స్కైడైవర్స్ విమానం నుంచి దూకారు. అయితే ఇద్దరు స్కైడైవర్స్ గాలిలో ఉండగా వారి పారాచూట్లు చిక్కుకున్నాయి. దీంతో నియంత్రణ కోల్పోయారు. గాలిలో తిరుగుతూ వేగంగా భూమి మీదకు దూసు�
ముంబై తీర సమీపంలో బుధవారం ఓ ఫెర్రీపైకి నేవీ పడవ దూసుకెళ్లిన ఘటనలో 13 మంది మరణించారు. 99 మందిని కాపాడినట్లు భారతీయ నేవీ తెలిపింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంజిన్ పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో నేవీకి చెం�
అరేబియా సముద్రంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. భారత్, శ్రీలంక నేవీలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో రెండు చేపల వేట పడవల నుంచి 500 కిలోల క్రిస్టల్ మెథాంఫెటమిన్ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
పంజాబ్ మహిళ ఫిర్యాదు మేరకు హైదరాబాద్కు చెందిన రమావత్ సునీల్ నాయక్ (26)ను కేరళ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునీల్ నాయక్ ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకలో లెఫ్టినెం
Classmates As Army, Navy chiefs | దేశ సైనిక చరిత్రలో తొలిసారి ఇద్దరు సహవిద్యార్థులు ఆర్మీ, నేవీ ఛీఫ్లయ్యారు. ఇండియన్ ఆర్మీ చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది మే 1న నేవీ చీఫ్గా బాధ్యతలు చే�
సబ్-లెఫ్టినెంట్ అనామిక బీ రాజీవ్ అరుదైన ఘనతను సాధించారు. ఆమె ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్ వింగ్స్'ను అందుకున్న అనంతరం భారత నౌకాదళంలో మెదటి మహిళా హెలికాప్టర్ పైలట్ అయ్యారు.
భారత నేవీ మరోసారి సముద్రపు దొంగల ఆట కట్టించింది. అరేబియా సముద్రంలో హైజాక్కు గురైన ‘ఎఫ్వీ ఏఐ కంబర్ 786’ అనే ఇరాన్ ఫిష్షింగ్ నౌక, అందులోని 23 మంది పాకిస్థానీ సిబ్బందిని శుక్రవారం సురక్షితంగా కాపాడింది.
Indian Navy | వివిధ దేశాల నౌకలను హైజాక్ చేస్తూ చెలరేగుతున్న సముద్రపు దొంగల భరతం పడుతున్నది భారత నేవీ. మన నావికాదళానికి చెందిన మార్కస్ కమాండోల పేరు వింటేనే పైరేట్లు హడలిపోతున్నారు.
ఏపీలోని విశాఖపట్నంలో నౌకాదళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ విజయానికి ప్రతీకగా ప్రతి ఏటా డిసెంబర్ 4 నుంచి నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
భారత నావికాదళంలో సిబ్బంది కొరత ఉందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. 1,777 మంది అధికారులతో సహా 10,896 మంది సిబ్బంది అవసరమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.