కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు ఈనెల 20న జరుప తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జూలై 9 తేదీకి వాయిదా వేసినట్లు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు, ఐఎఫ్టియూ జిల్లా అధ్యక్షులు చింత భూమేశ్వర్, సీఐ
నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు విఠల్ గౌడ్ కార్మికులకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జి�
General Strike | అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్ ప
ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని ఏఐయూటిసీ రాష్ట్ర నాయకులు సమ్మయ్య కోరారు జగిత్యాల లో సోమవారం సమ్మె పోస్టర్ ను నాయకులతో కలిసి సమ్మయ్య ఆవిష్కరించారు.
CITU | నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడిచిపోతున్నా కార్మికులకు ఒరగబెట్టింది ఏమి లేదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు ఆరోపించారు.
నీట్ యూజీ 2023ని వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎంస్, బీఏఎంఎస్ తదితర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వచ్చే నెల 7న నీట�
బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా అని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. మహోజ్వల భారత నిర్మాణమే బీఆర్ఎస్ లక్ష్యమని తెలిపారు. వనరులు, వసతులు పుష్కలంగా ఉండి కూడా.. ఈ దేశ ప
పోషకాహార లోపం, డయాబెటిస్, ఒబెసిటీ వంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండేండ్లపాటు దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత �
దళితుల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచనతో ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ పథకంతో నూతన పారిశ్రామిక విప్లవం ప్రారంభమైందని దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు తెలి�
“స్వార్థ రాజకీయాలతో దేశం ఆగమవుతున్నది. మతవిద్వేషాలతో అశాంతి కనిపిస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతున్నది. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో సరైన వృద్ధి కనిప�
‘విజయదశమినాడు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు నిర్ణయం భారతావనికి శుభసూచకం..ఆయన నాయకత్వంలో దేశ ప్రజల జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. కేసీఆర్ వేసే ప్రతి అడుగు విజయపథమే..మోదీ ఆరాచక పాలనకు చరమగీతం త
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తున్నారని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ మండ
ఆరోగ్య సూచీల్లో తెలంగాణ జాతీయ స్థాయిలో మూడోస్థానానికి ఎగబాకింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ చర్యలు, దవాఖానల్లో ఆధునిక వసతులతో ప్రజల్లో సర్కారు వైద్యంపై నమ్మకం పెరిగింది. ఆరోగ్య పరీక్షలు
దేశమంతా ఉచిత విద్య, వైద్యం అమలు చేసే బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని, కేంద్రానికి పార్లమెంటులో బిల్లు పెట్టే దమ్ముందా? అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బీజేపీ సర్కారుకు సవాల్ విసిరారు.
కనీస మద్దతు ధరకు (ఎమ్మెస్పీ) చట్టబద్ధ హామీ ఇస్తామని వాగ్ధానం చేసి, ఆ తర్వాత దాని ఊసే ఎత్తని కేంద్రప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ‘విశ్వాసఘాత్ సమ్మేళన్' పేరిట ఈ నెల 31న దేశవ్యాప్త న