సైన్యంలో తాత్కాలిక నియామకానికి ఉద్దేశించిన ‘అగ్నిపథ్' పథకం రేపిన మంటలు ఇంకా చల్లారడంలేదు. తమ భవిష్యత్తును కాలరాసేలా ఉన్న ఈ స్కీమ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాలుగో రోజు కూడా ఆర్మీ ఉద్యోగా�
అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఇంత భారీయెత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతాయని తాను ఊహించలేదని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ అన్నారు. ఆందోళనలు హింసాత్మకంగా చేయొద్దని, శాంతియుతంగా ఉండాలని
తెలంగాణలోని రైతు కేంద్రిత వ్యవసాయ పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలని, ఇందుకోసం అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ జాతీయ స్థాయి సమావేశం తీర్మానించింది. అవసరమైతే దే�
తెలంగాణలో రైతు సంక్షేమం కోసం ఉన్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని పంజాబ్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు సీఎం కేసీఆర్ను కోరారు. పంజాబ్కు చెందిన రైతు కుటుంబ
శం కరెంటు ఎమర్జెన్సీలోకి జారుకొన్నది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ చట్టంలోని సెక్షన్ 11ను అమల్లోకి తీసుకువచ్చింది. అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అమల్లోకి తెచ్చే ఈ సెక్షన్తో విద్యుత్తు ఉత్పత్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన రెం డురోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె మొదటి రోజు వివిధ రాష్ర్టాల్లో విజయవంతమైంది. ఎనిమిది రాష్ర్టా ల్లో సంపూ
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సోమవారం చర్లపల్లి పారిశ్రామికవాడలో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి.. పరిశ్రమలను మూ సివేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక�
‘ప్రజలను కాపాడుకుందాం- దేశాన్ని రక్షించుకుందాం..’ నినాదంతో కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సంఘాల ఐక్యవేదిక మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజానీకం జీవి
జాతీయ స్థాయిలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్కు భారీ స్పందన వచ్చింది. దీనిలో తెలంగాణలోని వివిధ కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్లలో 3,02,768 కేసులు పరిషారమయ్యాయి. వీటిలో పెండింగ్ కేసులు 2,83,007, ప్రీ-లిటి
కొవిడ్ బాధితులకు కేంద్రం సూచన సవరణ మార్గదర్శకాలు విడుదల రోగులకు స్టెరాయిడ్లు సూచించొద్దు మధ్యస్థ, తీవ్ర లక్షణాలున్న వారికే రెమ్డెసివిర్ పరీక్షలు పెంచాలని రాష్ర్టాలకు సూచన న్యూఢిల్లీ, జనవరి 18: రెండు,