కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కార్యాచరణను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వసతుల కల్పన, వనరుల అభివృద్ధే లక్ష్యంగా గ్రామాల్లో పర్యటిం�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తక్కువ వేతనాలు ఇవ్వడంపై పార్లమెంటరీ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పథకం కింద ఇస్తున్న వేతనాలను ద్రవ్యోల్బణం సూచికను దృష్టిలో పెట్టుకొని ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రా�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు బేషుగ్గా ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి అనిల్ కితాబిచ్చారు. శనివారం ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితారామచంద్రన్�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తెలంగాణలో నిర్వహించిన పనులకు బిల్లులు చెల్లించడంలో రాష్ట్ర ప్ర భుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సైతం విడుదల చేయడం లేదు. దీ�
మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. వేసవికాలం కావడంతో కూలీలకు పనులు చేయడానికి గ్రామాల్లో వ్యవసాయ పనులు లేవు. దీంతో ఉపాధిహామీ పనులకు పెద్ద ఎత్తున కూలీలు తరలివస్తున్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు రోజూ చెల్లించే కూలిని కేంద్ర ప్రభుత్వం సవరించింది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఉపాధి కూలి రూ.272 చెల్లిస్తుండగా తాజాగా దీనిని రూ.28లకు పెంచింద�
ఇప్పటికైనా వ్యవసాయాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానించే చర్యలను మొదలుపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు డ
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదా? గ్రామీణ పేదల కడుపు కొట్టే చర్యలకు పూనుకున్నదా? నూతన నిబంధనలు తీసుకొచ్చి కూలీలు పనికి రాకుండా అడ్డుకుంటున్నదా?
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రె