2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టనున్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తయ్యాయి.
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలకు ఇకపై ఆన్లైన్ అటెండెన్స్ పడనున్నది. ఇప్పటివరకు అమల్లో ఉన్న మాన్యువల్ హాజరుకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ హాజరు కోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల హాజరును ఇక నుంచి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్)యాప్ ద్వారానే నమోదు చేయనున్నారు. కూలీల నమోదులో పారదర్శకత, జవాబుదారితనం పెంచేందుక�
ఉన్న ఊరిలో ఉపాధి కల్పించి వలసలు నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సత్ఫలితాలిస్తున్నది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్) యాప్లో మరిన్ని భాషలను చేర్చాలని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రతి గ్రామంలో ఏ పని చేపడుతారు, అంచనా వ్యయం ఎంత, ఎన్ని రోజులు పని లభిస్తున్నది... తదితర విషయాలన
Minister Errabelli | మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే తెలంగాణ ముందు స్థానంలో నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.