|AIUDF : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ ఘటన దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు మన బిడ్డలపై ప్రతి చోటా జరుగుతుంటే ఇక వారు బయటకు ఎలా రాగల
మహిళా సీఎం సారధ్యంలోని పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో దారుణ ఉదంతం సిగ్గుచేటని వ్యాఖ్�
Jammu Kashmir Elections : దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది.
Maharashtra Assembly Elections : ఈ ఏడాది చివరిలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు విపక్ష మహా వికాస్ అఘాది (ఎంవీఏ) సన్నద్ధమవుతున్నది. ఏక్నాథ్ షిండే సర్కార్పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అధికారంలోకి
Mamata Banerjee : కోల్కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు.
Bengal Governor : కోల్కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతోంది. ఈ ఘటన సభ్యసమాజానికి సిగ్గుచేటని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.
Gaurav Bhatia : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసు దర్యాప్తును కోల్కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Natwar Singh : అనారోగ్య సమస్యలతో పాటు వయోభారంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విదేశాంగ మాజీ మంత్రి కే నట్వర్ సింగ్ (93) భౌతికకాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.
Congress Leader : హిండెన్బర్గ్ తాజా నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక సెబీ చీఫ్, ప్రధాని నరేంద్ర మోదీ సమగ్రతను దెబ్బతీసిందని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటే అన్నారు.