JP Nadda : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నీట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ ప్రవేశపెట్టకముందు దేశంలో వైద్య విద్య వ్యాపారంగా ఉందని, పీజీ సీట్లు అప్పట్లో రూ. 8 కోట్ల నుంచి రూ. 13 కోట్లకు అమ్మకానికి పెట్టేవారని
Wayanad Tragedy : వయనాద్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఉదంతంలో ఇప్పటివరకూ 300 మందికి పైగా మరణించారు. వయనాద్ ఘటన హృదయ విదారకమని లోక్సభ విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
Wayanad Landslide : వయనాద్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధిత కుటుంబాలను, స్ధానికులను పరామర్శించిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు
All Party Meet : వయనాద్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 167 మంది ప్రాణాలు కోల్పోయిన క్రమంలో అక్కడి పరిస్ధితిని చర్చించేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది.
Wayanad landslide : వయనాద్ ఉదంతం మాటలకందని విషాదమని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో శిధిలాల నుంచి పలువురి మృతదేహాలు బయటపడ్డాయని, మరి కొందరి జాడ గల్లంతయిందని అన్నారు.
Sachin Pilot : జార్ఖండ్లోని చక్రధర్పూర్ వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం హౌరా – సీఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.