Dimple Yadav : యూపీ అసెంబ్లీలో విపక్ష నేత పదవిపై సీఎం యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ స్పందించారు. యూపీ ప్రభుత్వం అనవసర విషయాలను పక్కనపెట్టి ప్రజల సమస్యలు తీర్చడంపై దృష్టి సారిస్తే �
Post Union Budget 2024-25 Conference : 2014కు ముందు యూపీఏ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్ధ మెరుగ్గా ఉందని చూపేందుకు బడ్జెట్లో భారీ ప్రకటనలు గుప్పించేదని, క్షేత్రస్ధాయిలో వాటి అమలును పట్టించుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Naveen Patnaik : తాము గేమ్ ఛేంజింగ్ బడ్జెట్ ప్రవేశపెడతామని రాష్ట్ర బీజేపీ నేతలు గొప్పలు చెప్పారని ఒడిషా మాజీ సీఎం, అసెంబ్లీలో విపక్ష నేత నవీన్ పట్నాయక్ ఎద్దేవా చేశారు.
Bulldozer Action : దేశ రాజధానిలోని ఓ కోచింగ్ సెంటర్లో దుర్ఘటన పెను దుమారం రేపింది. ఈ ఘటనలో కాబోయే సివిల్ సర్వెంట్స్ ప్రాణాలు గాలిలో కలిసిన రెండు రోజులకు అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది.
Coaching centre tragedy : ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
BJP : ఎస్టీల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్వాహా చేశారని విపక్ష నేత ఆర్ అశోక ఆరోపించారు. ముడా స్కామ్, వాల్మీకి స్కామ్లన్నింటిలో సిద్ధరామయ్య హస్తం ఉందని అన్నారు.
NITI Aayog Meeting : నీతి ఆయోగ్ సమావేశంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వంపై ఊదరగొట్టగా ఎన్నికల అనంతరం ఈ ప్రచారానికి ఆయన స్వ�
Manickam Tagore : నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని అవమానించిన తీరు అత్యంత దురదృష్టకరమని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ అన్నారు.
Nirmala Sitharaman : కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి, యువత సహా అన్ని వర్గాల వారికీ మేలు చేసే చర్యలు ప్రకటించామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మధ్యతరగతి, యువత, ఎంఎస్ఎంఈలు ఇలా అన్ని వర్గాల వార�
Nirmala Sitharaman : పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆమె వెల్లడించారు.
Agnipath scheme : సైనిక నియామకాల కోసం చేపట్టిన అగ్నిపథ్ స్కీమ్పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యానికి ప్రపంచంలోనే ప్రతిష్ట అధికంగా ఉందని చెప్పారు.