Cold wave | ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తున్నది. ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశమున్నది. బిహార్లో చలికి ఇద్దరు చనిపోగా.. ఇక్కడ పలు జిల్లాల్లో అకాల వర్షం కురుస్తున్నది. ఢిల్లీల
Fire @ Delhi | పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో శనివారం ఉదయం భారీ అగ్రిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పే పనిలో 18 ఫైరింజన్లు నిమగ్నమై ఉన్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి వివరాలు ఇంకనూ తెలియరాలేదు.
Rahul Gandhi | తన యాత్రను ఆపేందుకు బీజేపీ సాకులు వెతుకుతున్నదని రాహుల్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ వరకు తన యాత్రను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. మరో కొత్త ఆలోచనతో రావాలని మీడియా సమావేశంలో బీజేపీకి రాహుల్ చెణుక
Saamna comments | రాహుల్ యాత్రను నిలువరించేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్ని కొవిడ్-19 వైరస్ను విడుదల చేస్తున్నదని ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొన్నది. యాత్రకు ప్రజా మద్దత�
Garud commandos @ LAC | చైనీస్ పీపుల్స్ ఆర్మీతో సంఘర్షణ నేపథ్యంలో సరిహద్దులో ఎల్ఏసీ వద్ద గరుడ్ కమాండోలను ఇండియన్ ఎయిర్ఫోర్స్ మోహరించింది. ఈ కమాండో దళం అమెరికన్ సిగ్ సాయర్ ఆయుధాలతో దాడికి సిద్ధంగా ఉన్నది.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా కాకోరీ బలిదాన్ దివాస్ సందర్భంగా గోరఖ్పూర్లో దేశంలోనే అతిపెద్దదైన డ్రోన్ షో నిర్వహించారు. 750 డ్రోన్లతో స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. ఇంతకు ముందు లక్నో�
బ్యాగుల్లోని ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను స్క్రీనింగ్ చేసేందుకు ఎయిర్పోర్టుల్లో అత్యంత ఆధునిక పరికరాలను అమర్చేందుకు బీసీఏఎస్ సిద్దమైంది. తొలుత హైదరాబాద్తోపాటు నాలుగు ఎయిర్పోర్టుల్లో వీటిని అమర్చ�
Village Missing | మధ్యప్రదేశ్లోని ఓ గ్రామం కనిపించడం లేదు. ప్రభుత్వ రికార్డుల్లో ఈ ఊరు లేదు. గ్రామ మ్యాపింగ్ జరగకపోవడంతో ప్రభుత్వం గుర్తించలేదు. ఫలితంగా గ్రామంలో అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడ్డాయి. తమ ఊరును గుర్తిం�
Boy fell into well | ఇంటి ముందు ఆడుకుంటూ ఓ బాలుడు బావిలో పడిపోయాడు. విషయాన్ని తెలుసుకుని పరిగెత్తుకు వచ్చిన ఇంటి యజమాని.. చాకచక్యంగా వ్యవహరించి ఐదే ఐదు నిమిషాల్లో బాలుడ్ని బావి నుంచి బయటకు క్షేమంగా తీసుకొచ్చాడు.
Sanjay Raut | కర్ణాటక-మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనా ఎలాగైతే మన దేశంలోకి ప్రవేశించిందో.. అదేమాదిరిగా మేం కర్ణాటకలోకి వెళ్తాం అని చేసిన ప్రకటన కొత్త �
Vagir Submarine | స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఐదో జలంతర్గామిని కేంద్ర ప్రభుత్వం ఇండియన్ నేవీకి అప్పగించింది. ప్రాజెక్ట్-75 లో భాగంగా 6 సబ్మెరైన్లను తయారుచేసేందుకు 2005 లో భారత్ - ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదరింద�
Jamaate Property | జమ్ముకశ్మీర్లో వేర్పాటువాద సంస్థలకు నిధులను అందించే వారిపై ఎస్ఐఏ కఠిన చర్యలు తీసుకుంటున్నది. జమాతేకు చెందిన రూ.100 కోట్ల ఆస్తులు సీజ్ చేయగా, దోడా జిల్లలోని లష్కరే కమాండర్ అబ్దుల్ రషీద్ ఆస్తుల�
Pralay Missile | సరిహద్దు వివాదాల నేపథ్యంలో చైనా సరిహద్దులో ప్రళయ్ క్షిపణిని మోహరించేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమవుతున్నది. ఇలాంటి క్షిపణులను మేనేజ్ చేయడంలో నేర్పరిగా ఉండే రాకెట్ ఫోర్స్ సిద్ధమవడంతో ఈ వార్తల�
Delhi LG orders | ప్రభుత్వ డబ్బును పార్టీ ప్రకటనల కోసం ఖర్చు చేయడం ఏంటని ఆప్ను ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఈ నేపథ్యలో ఆ సొమ్ము మొత్తం రూ. 97 కోట్లను ఆప్ నుంచి రికవరీ చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏకే సక్సేనా ఢ�
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కంటే తన ర్యాలీలకే ప్రజల నుంచి మెరుగైన స్పందన వస్తోందని కాంగ్రెస్ నేత, ట్రబుల్షూటర్ కమల్నాథ్ కుమారుడు నకుల్ నాథ్ వ్యాఖ్యానించారు.